Home » Delhi
200ల సంవత్సరాలు బ్రిటీష్ పాలనలో భారత్ ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం భారతదేశ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం జనవరి 26,1950 1947 ఆగస్టు 29న అంబేద్కర్ ఛైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కా�
ఢిల్లీ : ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి సాధించుకున్న దేశ స్వరాజ్యం సిద్దించింది. ఈ క్రమంలో భారతదేశ చరిత్రలో మరో గొప్ప ఘనత గణతంత్ర దినోత్సవం. బ్రిటీష్వారి పరిపాలనలో బానిసలుగా మగ్గిపోయిన భారతీయులు స్వేచ్ఛావాయులు పీల్చుకున్నా రోజు ఆగస్టు 15, 1947న స్�
గణతంత్ర దినోత్సవానికి దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఢిల్లీ : భారత సరిహద్దులో మన సైనికులు అహర్నిశలు కళ్లలో ఒత్తులు వేసుకుని కాపలా కాస్తేనే దేశ ప్రజలంతా ప్రశాంతంగా ఉండగలం. అటువంటి సైనికులకు దేశ ప్రభుత్వం ఎంతటి గౌరవాన్ని ఇస్తుందో ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. సైన్యంలో విశేషా సేవలందించి రిటై�
పనాజీ : ఇకపై బీచ్ లలో మద్యం తాగితే జేబుకు చిల్లు పడిపోవటం ఖాయం అంటు థమ్కీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. బీచ్లో మద్యం తాగినా..వంటలు చేసినా..రూ.2వేలు ఫైన్ వేయాలని గోవా ప్రభుత్వం ఆదేశించింది. గోవాలో కాలుష్యాన్ని నివారించేందుకు రాష్ట్ర కేబినెట్ �
నేరాల నిరూపణలో టెక్నాలజీ కీలక పాత్ర కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ పోలీస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ తో నేరాల గుర్తింపు టీఎస్కాప్తో అనుసంధానం చేసిన పోలీస్శాఖ పోలీసుల చేతికి బ్రహ్మాస్త్రం ఎఫ్ఆర్ఎస్: డీజీపీ మహేం�
ఢిల్లీ : రిపబ్లిక్ డే సందర్భంగా దేశమంతా అలెర్ట్ అయ్యింది. ఈ సందర్భంగా భారత్ పై దాడులకు టెర్రరిస్టులు కుట్ర పన్నారు. ఈ సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పేలుడు పదార్థాలతో భ�
ల్యాండ్ స్కామ్ కేసులో హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ఇంట్లో ఈ రోజు(జనవరి 25,2019) ఉదయం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఢిల్లీ, దాని చుట్టుపక్కన ఏరియాల్లోని 30కిపైగా ప్లేస్ లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్�
జనవరి 25 జాతీయ ఓటర్స్ డే జనవరి 2011 ప్రారంభమైన ఓటర్స్ డే దేశ ప్రజలకు ఈసీ శుభాకాంక్షలు ప్రజాస్వామ్యంలో అందరు పాల్గొనాలని పిలుపు హైదరాబాద్ : 9వ జాతీయ ఓటర్ల దినోత్సవరం సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల కమిషన్
ఢిల్లీ : రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ముస్తాబవుతోంది. 70వ గణతంత్ర దినోత్సవం..మరోవైపు బాపూజీ 150వ జయంతి ఉండడంతో వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్�