Home » Delhi
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోను ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఈరోజు (జనవరి 22)తెల్లవారు ఝామునుండి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఢిల్లీవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ లలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో
కేంద్రం ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్ : నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారు. తాము నిర్వహించిన సర్వేలో ఆదర్శ్ క్యాటగిరీలో ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికైనట్టు ప్రతిష్ఠాత్మక సంస్థ ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ జ�
ఢిల్లీ : వ్యక్తి, కుటుంబం, సమూహం, రాజ్యంగా పరిణామం చెందుతూ వచ్చిన మానవ రాజకీయ చరిత్రలో అనేక రకాల రాజ్యవ్యవస్థలు అవతరించి కనుమరుగయ్యాయి. అధికార నిర్వహణలో ఉన్న వ్యక్తుల్లో రానురాను నిరంకుశత్వం, ఆశ్రిత పక్షపాతం, అవినీతి పెరిగిపోతుండటంతో వాటిన�
ఢిల్లీ : దేశ రాజధానిని పొగమంచు వీడడం లేదు. దట్టంగా మంచు అలుముకోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెరుగుతున్న కాలుష్యానికి మంచు కూడా తోడు కావడంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కన�
ఢిల్లీ : హైకోర్ట్ జడ్డీలకు ప్రమోషన్ కల్పిస్తు కొలిజీయం తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు జస్టిస్ లకు సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేసారు. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నా జనవరి 18న ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్
ఢిల్లీ : ప్రేమించమన్నాడు..వెంటపడ్డాడు..తాజ్ మహల్ బొమ్మతో ప్రపోజ్ చేశాడు. జైలుపాలయ్యాడు. ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ ను ప్రేయసికి కానుకగా ఇచ్చి తన ప్రేమను అంగీకరించమని వేడుకున్నాడు. వెంటపడ్డాడు..కానీ ఆమె మాత్రం ఇష్టపడలేదు. ఢిల్లీలో జీతు అనే యువకు
ఢిల్లీ : అవినీతి రగడతో నడివీధిన పడిన సీబీఐలో గత కొంతకాలంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ ఆలోక్ వర్మకు ఉద్వాసన పలకగా..ఇప్పుడు తాజాగా స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాపై కూడా వేటు పడింది. ఆస్థానాపై ట్రాన్సఫర్ వేటుతో పాటు పదవీ కాలా
ఓ వాటర్ బాటిల్ తెచ్చిన రచ్చకు ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కత్తితో ముగ్గురిని తీవ్రంగా పొడిచాడు
సోషల్ మీడియాలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఫేస్ బుక్ నిబంధనలకు స్ట్రిక్ట్ చేసింది. ఫేక్ న్యూస్ లకు ఫేస్ బుక్ బ్రేక్ వేస్తోంది. దేశంలో త్వరలో పార్లమెంట్ ఎలక్షన్ జరగనున్న క్రమంలో ఫేస్ బుక్ జాగ్రత్తలు తీసుకుంటోంది.