Home » Delhi
ప్రముఖ రిలయన్స్ నెట్ వర్క్ జియో దూకుడుకి ఎయిర్ టెల్ బ్రేక్ వేసింది. రిలయన్స్ జియో డౌన్ లోడ్ స్పీడ్ తగ్గింది. ఈ విషయాన్ని స్వయంగా టెలికం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది.
ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. మోడ్రన్ మార్కెటింగ్ పితామహుడిగా గుర్తింపు పొందిన ఫిలిప్ కోట్లర్ పేరుతో ఇచ్చే ఫిలిప్ కోట్లర్’ అవార్డును మోడీ అందుకున్నారు.
వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష పదవి రేసులో ఇంద్రనూయి ఇంద్రనూయిని స్వయంగా నామినేట్ చేసిన ఇవాంకా ట్రంప్ ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడి వరల్డ్ అధ్యక్ష రేసులో వున్న ఇవాంకా అంటు వార్తలు ఫిబ్రవరి 1న పదవి నుండి తప్పుకోనున్న జిమ్ యాంగ్ కిమ్ ఢిల్
ఉద్యోగులకు కేంద్రం సంక్రాంతి కానుక ఏడవ వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేంద్రం అంగీకారం మినిమమ్ సేలరీ రూ.18 వేల నుండి 26 వేలకు పెంపు ఢిల్లీ : సంక్రాంతి పండుగకు కేంద్రం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఏడవ వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేంద్ర ప్రభుత్వం
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కర్నాటకలో క్యాంప్ రాజకీయాలు హీట్ రేపుతున్నాయి. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోందంటూ బీజేపీ నేతలు చెబుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని బయ�
గుజరాత్ : అగ్రవర్ణాలలోని ఆర్థిక బలహీన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడడంతో చట్టంగా మారింది. ఈ చట్టం అమలు చేసే విషయంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1
అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 5 పేజీల లేఖ రాశారు. వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్పై ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా
భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ వంద వికెట్లు తీసిన వారి జాబితాలో చేరాడు. వన్డేల్లో భువనేశ్వర్ 100 వికెట్లు తీశాడు.
ఢిల్లీ: మొన్నటివరకు తగ్గుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై 19 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరిగాయి. పెరిగిన ధరల తర్వాత.. * ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.26, డీ�
హైదరాబాద్ : క్యూనెట్ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వం 60మందిని అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి రూ.2.07 కోట్ల నగదును సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో క్యూనెట్ మోసగాళ్ల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అతి తక్కువ నగదును డిపాజిట్ చేస్