Delhi

    ఫస్ట్ టైమ్ : ఏఐఎంసీ నేషనల్ సెక్రటరీగా ట్రాన్స్ జెండర్ అప్సరా 

    January 9, 2019 / 03:30 AM IST

    ఢిల్లీ : అఖిల భారత మహిళా కాంగ్రెస్ (ఏఐఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్ జెండర్ అప్సరారెడ్డి నియమితులయ్యారు. 133 ఏండ్ల చరిత్ర గల ఈ పార్టీ జాతీయస్థాయిలో ఒక ట్రాన్స్‌జెండర్‌ను నియమించడం ఇదే మొదటిసారి. జర్నలిస్టు, సామాజిక కార్యకర్తగా పని చ�

    భారత్ బంద్ : స్థంభించిన జన జీవనం 

    January 8, 2019 / 07:47 AM IST

    ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ కు 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8, 9న భారత్ బంద్ తో కార్మికులు రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపటంతో దేశ వ్యాప్తంగా జన జీవనం స్థంభించిపోయింది. ప్రధాని మోద�

    ఈబీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణలు కోరండి : సీఎం కేసీఆర్

    January 8, 2019 / 07:45 AM IST

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపడుతున్న ఈబీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణలు కోరాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు.

    ఆహా ఏమి రుచి : తీహార్ జైల్లో కొత్త మెనూ

    January 8, 2019 / 06:38 AM IST

    ఢిల్లీ : తీహర్ ఖైదీలు ఇప్పుడు సరికొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. సాధారణంగా జైల్లో భోజనం అంటే చిప్పకూడు అంటు తేలిగ్గా అనేస్తారు. కానీ తీహార్ జైలు ఖైదీలు మాత్రం  పావ్ భాజీ, బెడ్హామీ పూరి..మలై చాప్ వంటి వంటకాలను రుచి చూస్తు లొట్టలేస్తున్నారు.&

    నేటి నుంచి ఐఐటీ-జేఈఈ పరీక్ష

    January 8, 2019 / 03:33 AM IST

    ఐఐటీ, జేఈఈ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి జనవరి 12 వ తేదీ వరకు ఐఐటీ జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి.

    నేడు, రేపు భారత్ బంద్

    January 8, 2019 / 01:43 AM IST

    ఢిల్లీ : కార్మికులు సమ్మెబాట పట్టారు. నేడు, రేపు భారత్ బంద్ కు పిలుపు ఇచ్చారు. ఇవాళ, రేపు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ సమ్మె చేపట్టారు. 12 డిమాండ్లతో కార్మ

    జనవరి 08న బాబు హస్తినకు పయనం

    January 7, 2019 / 02:34 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హస్తినకు వెళ్లనున్నారు. పలువురు ప్రతిపక్ష నేతలను ఆయన కలువనున్నారు. రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీలతోనూ ఆయన సమావేశం కాను�

    చంద్రబాబు ప్రజల కోసం పనిచేయడం లేదు : మోడీ 

    January 6, 2019 / 01:24 PM IST

    ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల కోసం పని చేయడం లేదని ప్రధాని మోడీ విమర్శించారు. తన కొడుకు భవిష్యత్ కోసం పని చేస్తున్నారని తెలిపారు. కాకినాడలో బీజేపీ మహిళా కార్యకర్తపై దాడి విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ మోడీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మ�

    ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం 

    January 5, 2019 / 03:48 PM IST

    ఢిల్లీ : ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే పెద్ద శబ్ధం వచ్చి ఇంజిన్ విఫలమవ్వడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే ఈ ఘటనను కేంద్ర పౌరవిమానయాన శాఖ సీరియస్ గా తీసుకుంది. ఘటనకు సంబంధించిన పూర�

    కేంద్రం షాక్ : మూగబోనున్న ’ఆకాశవాణి’ 

    January 5, 2019 / 03:17 PM IST

    హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం రేడియో శ్రోతలకు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ రంగ ఆలిండియా రేడియో (ఏఐఆర్) జాతీయ ఛానల్ ను మూసివేయనున్నట్లు ప్రకటించింది. రేడియోను మూసివేయాలని ప్రసార భారతి నిర్ణయించింది. 1987 లో ప్రారంభమైన ఎయిర్ ఇండియా జాతీయ ఛానల్ రోజూ ఉదయ

10TV Telugu News