Delhi

    బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన ఏడుగురు సభ్యులు

    January 10, 2019 / 06:11 AM IST

    బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ : అంతా ఆన్ లైన్ లోనే

    January 10, 2019 / 04:47 AM IST

    ఢిల్లీ : జనన, మరణాలను ఇక నుండి ఆన్ లైన్ లోనే ఇంటి వద్ద నుండే చేసుకునే వీలును కల్పించింది కేంద్ర ప్రభుత్వం. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ లో పారదర్శకతను పాటించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సివిల్‌ రిజిస్ర్టేషను సిస్టమ్‌ (సీ�

    డిగ్గీరాజా వ్యాఖ్యలు : గాసిప్ మాంగర్ అంటు బీజేపీ కౌంటర్

    January 9, 2019 / 11:39 AM IST

    ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.దీనికి బీజేపీ కూడా అంతే ఘాటుగా కౌంటరిచ్చింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు, మంత్రి పదవి ఇస్తామంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ �

    ఫస్ట్ టైమ్ : ఏఐఎంసీ నేషనల్ సెక్రటరీగా ట్రాన్స్ జెండర్ అప్సరా 

    January 9, 2019 / 03:30 AM IST

    ఢిల్లీ : అఖిల భారత మహిళా కాంగ్రెస్ (ఏఐఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్ జెండర్ అప్సరారెడ్డి నియమితులయ్యారు. 133 ఏండ్ల చరిత్ర గల ఈ పార్టీ జాతీయస్థాయిలో ఒక ట్రాన్స్‌జెండర్‌ను నియమించడం ఇదే మొదటిసారి. జర్నలిస్టు, సామాజిక కార్యకర్తగా పని చ�

    భారత్ బంద్ : స్థంభించిన జన జీవనం 

    January 8, 2019 / 07:47 AM IST

    ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ కు 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8, 9న భారత్ బంద్ తో కార్మికులు రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపటంతో దేశ వ్యాప్తంగా జన జీవనం స్థంభించిపోయింది. ప్రధాని మోద�

    ఈబీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణలు కోరండి : సీఎం కేసీఆర్

    January 8, 2019 / 07:45 AM IST

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపడుతున్న ఈబీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణలు కోరాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు.

    ఆహా ఏమి రుచి : తీహార్ జైల్లో కొత్త మెనూ

    January 8, 2019 / 06:38 AM IST

    ఢిల్లీ : తీహర్ ఖైదీలు ఇప్పుడు సరికొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. సాధారణంగా జైల్లో భోజనం అంటే చిప్పకూడు అంటు తేలిగ్గా అనేస్తారు. కానీ తీహార్ జైలు ఖైదీలు మాత్రం  పావ్ భాజీ, బెడ్హామీ పూరి..మలై చాప్ వంటి వంటకాలను రుచి చూస్తు లొట్టలేస్తున్నారు.&

    నేటి నుంచి ఐఐటీ-జేఈఈ పరీక్ష

    January 8, 2019 / 03:33 AM IST

    ఐఐటీ, జేఈఈ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి జనవరి 12 వ తేదీ వరకు ఐఐటీ జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి.

    నేడు, రేపు భారత్ బంద్

    January 8, 2019 / 01:43 AM IST

    ఢిల్లీ : కార్మికులు సమ్మెబాట పట్టారు. నేడు, రేపు భారత్ బంద్ కు పిలుపు ఇచ్చారు. ఇవాళ, రేపు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ సమ్మె చేపట్టారు. 12 డిమాండ్లతో కార్మ

    జనవరి 08న బాబు హస్తినకు పయనం

    January 7, 2019 / 02:34 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హస్తినకు వెళ్లనున్నారు. పలువురు ప్రతిపక్ష నేతలను ఆయన కలువనున్నారు. రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీలతోనూ ఆయన సమావేశం కాను�

10TV Telugu News