Home » Delhi
చలినుండి బ్రతికి బైటపడేందుకు తీహార్ జైల్ బాట పడుతున్నారు. వినటానికి ఇది వింతగా వున్నా ఇది అక్షర సత్యం.చలి..చలి..చలి..ఎముకలు కొరికేస్తున్న చలి నుండి తప్పించుకోవాలంటే తీహార్ జైలుకు వెళ్లాల్సిందే. ఏం చేస్తాం చెప్పండి..కప్పుకోవటానికి దుప్పటున్న
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు జాతీయ అవార్డులు దక్కాయి. తెలంగాణలో మిషన్ కాకతీయ, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం అవార్డులు అందించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ వార్షికోత్సవం సందర్భంగా నీ�
కొత్త కొత్త ప్రయోగాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2019లో కూడా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతుంది. ఈ ఏడాది ఇస్రో మొత్తం 32 ప్రయోగాలు చేపట్టనున్నామని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు.2022 నాటికి గగన్ యాన్ ప్రాజెక్టు�
ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా అంశం మళ్లీ సెగలు రేపింది. స్పెషల్ స్టేటస్ కోసం జంతర్ మంతర్ దగ్గర ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు పార్లమెంటు ముట్టడికి యత్నించారు. దీంతో �
లోక్ సభలో టిడీపి సభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. ఏపీ ప్రత్యేక హోదాపై నినాదాలు చేస్తూ సభకు తీవ్ర అంతరాయం కలిగిస్తుండడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్యలు చేపట్టారు. లోకసభ నుంచి టిడిపి సభ్యులను 4 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిం�
ఢిల్లీ : సోషల్ మీడియా రూమర్స్ ఇక చెల్లవ్.. ఐటీ చట్టంలో భారీ మార్పులు అతిక్రమిస్తే రూ.15 కోట్ల జరిమానా ఫేస్బుక్..వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో పుకార్లు పుంఖాను పుంఖాలుగా చక్కర్లు కొడుతున్నాయి. ఎవరి తోచినట్లుగా వారు నిజమేదో తెలుసుకోకుండా సోషల్
హైదరాబాద్ : అన్నింటికి ఫోన్స్ మీదనే ఆధారపడిపోవటం కామన్ గా మారిపోయింది. దీంతో ఫోన్ లో చార్జింగ్ అయిపోతే..ఆ సమయంలో బైట ఉంటే ఏం చేస్తాం? పబ్లిక్ చార్జింగ్ మీదనే ఆధారపడతాం. కానీ దీని వల్ల కూడా ఎన్నో సమస్యలు వస్తాయని తెలిసింది. ఎయిర్పోర్టులు, రై�
టీడీపీతో పొత్తును కోరుతున్న కాంగ్రెస్ సీనియర్లు టీడీపీతో పొత్తును వద్దంటున్న ద్వితీయశ్రేణి నాయకత్వం పొత్తులో పోటీచేసే స్థానాలు తగ్గుతాయంటున్న సెకండరీ కేడర్ తమకు పోటీచేసే అవకాశం పోతుందని మొర విజయవాడ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న �
రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన దస్తావేజులు గోవా సీఎం మనోహర్ పారికర్ బెడ్రూమ్లో ఉన్నాయని గోవా మంత్రి విశ్వజిత్ రాణే ఓ ఫోన్ కాల్లో వెల్లడించినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దానికి సంబంధించిన ఆడియో రికార్డ్ ను కూడా కాం
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.