Delhi

    ట్రెయిన్ 18 కాదు..వందే భారత్ ఎక్స్ ప్రెస్

    January 27, 2019 / 12:12 PM IST

    ట్రెయిన్ 18కు కేంద్రప్రభుత్వం నామకరణం చేసింది. పూర్తిగా దేశీయ పరిజ్ణానంతో తయారైన ట్రెయిన్ 18కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా పేరు పెట్టినట్లు ఆదివారం(జనవరి 27,2019) కేంద్రరైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ట్రెయిన్ 18కు ఏ పేరు పెట్టాలని ప్రజల �

    మోడీపై దీక్షాస్త్రం : హస్తినలో బాబు ఒక్క రోజు దీక్ష

    January 27, 2019 / 03:49 AM IST

    అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ సీఎం ద్రబాబు దీక్షాస్త్రం సంధించబోతున్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఢిల్లిలోనే ఒకరోజు నిరసన చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం

    చరిత్రలో ఫస్ట్ టైం : పరేడ్ లో మహిళల అద్భుత విన్యాసాలు

    January 26, 2019 / 11:41 AM IST

    70వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఢిల్లీ రాజ్ పథ్ లో శనివారం(జనవరి 26, 2019)  జరిగన పరేడ్ లో మహిళా శక్తి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పూర్తి మహిళా బృందంతో పాటు పలు బృందాలకు మహిళలు నాయకత్వం వహించి నారీ శక్తిని ప్రతిబింబించారు. పూర్తిగా మహిళలతో �

    ఆఖరి అస్త్రం : బాబు దీక్ష లేదా నిరసన

    January 26, 2019 / 10:58 AM IST

    విజయవాడ : కేంద్రంపై బాబు ఆఖరి అస్త్రం ప్రయోగించడానికి సన్నద్దమౌతున్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రానితో సై..అంటే సై అనే ధోరణిలో వెళుతున్న బాబు…మరోసారి దీక్ష లేదా నిరసన చేయడానికి రెడీ అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల దృష్టిని ఆక�

    తెలుగు చాయ్ వాలాకు పద్మశ్రీ పురస్కారం 

    January 26, 2019 / 09:38 AM IST

    ఒడిశాలోని తెలుగు చాయ్ వాలాకు పద్మశ్రీ పురస్కారం ప్రకాశం జిల్లా నుండి ఒడిశాలో స్థిరపడ్డ దేవరపల్లి ప్రకాశరావు  పేద పిల్లలకు చదువు..రక్తదానం వంటి పలు సేవలకు పద్మశ్రీతో గౌరవం ఒడిశా :  సేవకు అరుదైన గౌరవం దక్కింది.  పేదరికంలో వున్నా..సేవాగుణం�

    రిపబ్లిక్ డే : జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

    January 26, 2019 / 06:23 AM IST

    గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు.

    డేర్ డెవిల్ ఫీట్స్ లో ఫస్ట్ ఉమెన్ : కెప్టెన్ శిఖా సురభీ

    January 26, 2019 / 06:09 AM IST

    ఢిల్లీ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..అద్భుతంగా ఆర్మీ ఫీట్స్..డేర్ డెవిల్ టీమ్స్ కు  84 ఏళ్లు..దేశంలోనే ఫస్ట్ టైమ్ డేర్ డెవిల్స్ టీమ్ లో మహిళా కెప్టెన్ శిఖా సురభి 

    జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత : కృష్ణ సోబ్తి మృతి 

    January 26, 2019 / 05:42 AM IST

    ఢిల్లీ : ప్రముఖ హిందీ రచయిత్రి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కృష్ణ సోబ్తి తన 93 ఏట జనవరి 25న కన్నుమూశారు. కృష్ణసోబ్తి తన సాహితీ ప్రస్థానంలో పలు అంశాలపై పుస్తకాలు రాశారు. భారతీయ భాషలతోపాటు స్వీడిష్, రష్యన్, ఇంగ్లిష్ భాషల్లోకి సోబ్తి రచనలు అనువాదంగా మా�

    గణతంత్ర దినోత్సవం : ప్రజలే ప్రభువులు..

    January 26, 2019 / 04:19 AM IST

    200ల సంవత్సరాలు బ్రిటీష్ పాలనలో భారత్ ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం భారతదేశ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం జనవరి 26,1950 1947 ఆగస్టు 29న అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు  1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కా�

    గణతంత్ర విజయం : పంచాయితీ రాజ్ వ్యవస్థ  అమలు 

    January 26, 2019 / 03:53 AM IST

    ఢిల్లీ : ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి సాధించుకున్న దేశ స్వరాజ్యం సిద్దించింది. ఈ క్రమంలో భారతదేశ చరిత్రలో మరో గొప్ప ఘనత గణతంత్ర దినోత్సవం. బ్రిటీష్‌వారి పరిపాలనలో బానిసలుగా మగ్గిపోయిన భారతీయులు స్వేచ్ఛావాయులు పీల్చుకున్నా రోజు ఆగస్టు 15, 1947న స్�

10TV Telugu News