Home » Delhi
ఆంధ్రప్రదేశ్ దేశంలో ఒక భాగం కాదా? ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయరా? అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.
ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నల్లచొక్కా ధరించి దీక్ష ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ బాబు…దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాష్ట్రంలో చేపట్టిన ఈ దీక్షను హస్తినకు మార్చారు. ఏపీ భ�
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష స్టార్ట్ కానుంది.&nbs
విజయవాడ : ధర్మపోరాట దీక్ష…ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో జరిగింది. టీడీపీ ఇప్పుడు రూటు మార్చింది. ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ దీక్షకు పలు జాతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. వేదిక నుండి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజనపై కేంద్రా�
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందనీ, విభజన చట్టం హామీలు అమలు చేయాలని కోరూతూ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 11 న ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా చేపట్టే ధర్మపోరాట దీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ ఢిల�
ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన నోయిడా, ఘాజియాబాద్లలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఫిబ్రవరి 7 గురువారం మధ్యాహ్నం నుంచి వడగళ్లతో కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. గాలిలోని నీటి ఆవిరి కూడా రికా�
ఢిల్లీ : నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ-మెట్రో నోయిడా సెక్టార్ 12 ఏరియాల్లోని మెట్రో ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్న�
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ 2019-21 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో పీజీ డిప్లొమా ప్రొగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కోర్�
ఢిల్లీ : పోటీ ప్రపంచంలో తమ కంపెనీ ప్రొడక్ట్స్ ను అమ్ముకునేందుకు మొబైల్ ఫోన్స్ సంస్థలు భారీ డిస్కౌంట్స్ ను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ మొబైల్స్ తయారీదారు అసుస్, ఫ్లిప్కార్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్న ‘OMG డేస్ సేల్’ ఫ�
జమ్మూ కశ్మీర్ : ఉత్తరాది రాష్ట్రాలను భూ ప్రకంపనలు హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ లో మంగళవారం (ఫిబ్రవరి 5 ) రాత్రి 10.17 గంటల సమయంలోభూ ప్రకంపనం సంభవించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో కశ్మీర్ లోయలోని నివసించే ప్రజలు భయాందో�