Delhi

    ప‌ట్టాల‌పై ప‌రుగులు :వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ కు ప్ర‌ధాని ప‌చ్చ‌జెండా

    February 15, 2019 / 07:14 AM IST

    మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ ప‌రిజ్ణానంతో త‌యారైన వందే భార‌త్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) ప‌ట్టాలెక్కింది. ఇవాళ‌(ఫిబ్ర‌వ‌రి-15,2019) ఉద‌యం ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప‌చ్చ‌ జెండా ఊపి వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ సేవ‌ల‌ను ప్రారంభించారు.�

    ప్రధాని హెచ్చరికలు : ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటాం..

    February 15, 2019 / 06:40 AM IST

    ఢిల్లీ: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాది దాడులకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని..అంతర్జాతీయంగా పాకిస్థాన్ ను దోషిగా నిలబెతామని  ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్లకు అండగా ఉంటామన్నారు. అమర జవాన్లకు నివాళుల�

    ప్రధాని ‘కిసాన్‌ సమ్మాన్‌’ : కోటి మంది రైతుల ఖాతాల్లోకి డబ్బు

    February 15, 2019 / 04:57 AM IST

    ఢిల్లీ: భారతదేశం ప్రధానంగా వ్యవసాయం రంగంపైనే ఆధారపడిన దేశం. రైతే దేశానికి వెన్నెముకలాంటివాడు. అందుకే ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని కోట్లాదిమంది రైతులకు లబ్ది చేకూర్చేందుకు పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019–20 మధ్యంతర బడ్జెట్‌లో ప్రక�

    సుప్రీం తీర్పు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం

    February 14, 2019 / 09:47 AM IST

    ఢిల్లీలో పాలన అధికారాలకు సంబంధించి గురువారం(ఫిబ్రవరి-14,2019) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు.కేంద్రప్రభుత్వ అధికారులపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని జస్టిస్ ఏకే సిక్రీ, జస�

    హడలెత్తిస్తున్నాయ్ : ఢిల్లీలో 3 రోజుల్లో మూడు అగ్నిప్రమాదాలు

    February 14, 2019 / 05:17 AM IST

    ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వరుస అగ్నిప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లో మూడు అగ్నిప్రమాదాలు జరగటంతో ఢిల్లీ వాసులు హడలిపోతున్నారు. ఈ క్రమంలో నారాయణ ప్రాంతంలోని పేపర్ కార్డ్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు భారీగా ఎగసిపడుతున్న�

    ‘మ్యాజిక్‌బాక్స్‌ : ట్రైన్ జర్నీలో ఎంటర్ టైన్ మెంట్

    February 14, 2019 / 04:12 AM IST

    హైదరాబాద్‌ : సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే బస్ ల కంటే రైలు ప్రయాణానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ క్రమంలో గంటల తరబడి ఒక్కోసారి రోజుల తలబడి రైలు ప్రయాణంలో గడపాల్సి ఉంటుంది. దీంతో బోర్ కొడుతుంది. కానీ ఇకనుండి రైలు ప్రయాణంలో ఎంటర్ టైన్ మెంట్ ఫెస

    గుడ్ న్యూస్ : రైల్వేలో 12 వేల ఉద్యోగాలు 

    February 14, 2019 / 03:46 AM IST

    హైదరాబాద్‌: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలామంది మక్కువ చూపుతుంటారు. అందులోనే రైల్వేలో ఉద్యోగమంటే..ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ క్రమంలో రైల్వే శాఖలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్

    కేంద్ర వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారు : మోడీపై చంద్రబాబు ఫైర్

    February 13, 2019 / 01:08 PM IST

    ఢిల్లీ : రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాఫెల్ ఒప్పందంలో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ లో భారీ ధర్నా నిర్వహించా�

    జీవిత కాల నిషేదం: జట్టులోకి తీసుకోలేదని సెలక్టర్‌పై దాడి

    February 13, 2019 / 12:52 PM IST

    ఆటగాడైనా, పోటుగాడైనా దూకుడుని పనిలో చూపించాలి. పై అధికారులపై కాదు. అలా ఆవేశానికి పోతే అనర్థం జరిగేది మనకే. తాజాగా జరిగిన ఈ ఘటనలో బలైపోయాడు ఢిల్లీ క్రికెటర్. ఢిల్లీ అండ్ డిస్టిక్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన�

    రోజులు లెక్కపెట్టుకో..మోడీకి బాబు వార్నింగ్

    February 13, 2019 / 12:43 PM IST

    నరేంద్రమోడీ పాలనలో దేశ ఆర్థిక రంగం కుదేలైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోడీ పాలనలో రైతులు ఆత్మ�

10TV Telugu News