Home » Delhi
ఢిల్లీలో పాలన అధికారాలకు సంబంధించి గురువారం(ఫిబ్రవరి-14,2019) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు.కేంద్రప్రభుత్వ అధికారులపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని జస్టిస్ ఏకే సిక్రీ, జస�
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వరుస అగ్నిప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లో మూడు అగ్నిప్రమాదాలు జరగటంతో ఢిల్లీ వాసులు హడలిపోతున్నారు. ఈ క్రమంలో నారాయణ ప్రాంతంలోని పేపర్ కార్డ్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు భారీగా ఎగసిపడుతున్న�
హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే బస్ ల కంటే రైలు ప్రయాణానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ క్రమంలో గంటల తరబడి ఒక్కోసారి రోజుల తలబడి రైలు ప్రయాణంలో గడపాల్సి ఉంటుంది. దీంతో బోర్ కొడుతుంది. కానీ ఇకనుండి రైలు ప్రయాణంలో ఎంటర్ టైన్ మెంట్ ఫెస
హైదరాబాద్: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలామంది మక్కువ చూపుతుంటారు. అందులోనే రైల్వేలో ఉద్యోగమంటే..ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ క్రమంలో రైల్వే శాఖలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్
ఢిల్లీ : రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాఫెల్ ఒప్పందంలో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ లో భారీ ధర్నా నిర్వహించా�
ఆటగాడైనా, పోటుగాడైనా దూకుడుని పనిలో చూపించాలి. పై అధికారులపై కాదు. అలా ఆవేశానికి పోతే అనర్థం జరిగేది మనకే. తాజాగా జరిగిన ఈ ఘటనలో బలైపోయాడు ఢిల్లీ క్రికెటర్. ఢిల్లీ అండ్ డిస్టిక్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన�
నరేంద్రమోడీ పాలనలో దేశ ఆర్థిక రంగం కుదేలైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోడీ పాలనలో రైతులు ఆత్మ�
ఢిల్లీ: ఢిల్లీ వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మెట్రో ఆస్పత్రిలో జరిగిన ప్రమాదం మరచిపోకముందే అర్పిత్ ప్యాలెస్ హోటల్లో మంగళవారం (ఫిబ్రవరి 12) తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 17మంది మృతి చెందారు. ఈ క్రమంలో 24 గంటలు గడవకముందే మరోసారి ఇటు�
ఢిల్లీ : ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం జరుగనుంది. ఈ నిరసన మోదీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం జరిగే ఈ నిరసనలో కాంగ్రెస్ మినహా బీజేపీ వ్యతిరేక పార్టీల�
మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశంలో తయారైన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్(ట్రెయిన్-18) ఎక్స్ ప్రెస్ టికెట్ ప్రతిపాదిత ధరలను తగ్గించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి వారణసికి ఏసీ కార్ టికెట్ ధర రూ.1,850 ఉండగా, ఎగ్జిక్యూటివ్ క్�