-
Home » denies
denies
Manish Sisodia: తన కార్యాలయంలో మళ్లీ సీబీఐ సోదా చేసిందన్న సిసోడియా.. అదేం లేదన్న సీబీఐ
సీబీఐ ఈరోజు నా కార్యాలయంలోకి మళ్లీ వచ్చింది. వారికి నా స్వాగతం. నా ఇంటి మీద రైడ్ చేశారు. ఆఫీసులో రైడ్ చేశారు. నా లాకర్ తెరిచి చూశారు. నా గ్రామానికి వెళ్లి అక్కడ కూడా రైడ్ చేశారు. కానీ వారు ఇప్పటికీ కనుక్కున్నది ఏమీ లేదు. నేను ఢిల్లీలో విద్యార్థు�
Hypersonic Missile : అది వేరే..హైపర్ సోనిక్ మిసైల్ టెస్ట్ చేయలేదన్న చైనా
ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి అణు సామర్థ్యం కలిగిన ఓ హైపర్సోనిక్ మిసైల్ పరీక్షను చైనా మిలటరీ చేపట్టినట్లు వచ్చిన వార్తలను డ్రాగన్ ఖండించింది. తాము పరీక్షించింది
No Bail : మీరు కోరే ఆయుర్వేద చికిత్స జైల్లోనే చేయిస్తాం : ఆశారాం బెయిల్ పై సుప్రీం వ్యాఖ్య
బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న బాబాజీ ఆశారాం మధ్యంతర బెయిలును సుప్రీంకోర్టు కొట్టివేసింది.‘మీకు ఆయుర్వేద చికిత్సను జైలులోనే చేయిస్తాం అందిస్తామని పేర్కొంది
చైనా యాప్స్ నిషేధం ఉత్తర్వులు ఫేక్, కేంద్రం క్లారిటీ
తూర్పు లద్దాఖ్ లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణలో
రూల్ ఈజ్ రూల్, కన్నతల్లినే ఊరిలోకి రాకుండా అడ్డుకున్న సర్పంచ్
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. చిన్న గ్రామాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఆ జీవోలో తప్పు ఏముందని ప్రశ్నించింది.
విశాఖకు బాబు : ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత
విశాఖపట్టణానికి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు నిర్వహించిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. �
JDU లో ముసలం : ప్రచార బాధ్యతల నుండి వైదొలిగిన ప్రశాంత్ కిశోర్
మరో రెండు వారాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ తరుణంలో JDU (జనతాదళ్ – యునైటెడ్)లో ముసలం పుట్టింది. ఈ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ‘ప్రశాంత్ కిశోర్’ నిర్వాహణ, ప్రచార బాధ్యతల నుండి వైదొలిగారు. ఈ మేరకు మార్చి 29వ తేదీ శుక్రవారం ట్విట్టర�
అమిత్ షా ల్యాండింగ్ కు పర్మిషన్ ఇవ్వని మమత
బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే బీజేపీ రథయాత్రం మమత మౌరిటానికే అడుక్కున్న సమయంలో అమిత్ షా బెంగాల్ ల్యాండ్ అవ్ట్ కూడా నో అంటిండి మమదా సర్కార్. మంగళవారం బిజెపి ర్యాలీ సందర్భంగా వెస్ట్ బెంగాల్ లో మ