Home » Depression
Heavy rains next three days : మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్21, మంగళవారం ఉదయం నాడు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి త
peninsular: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నది పరీహవాక ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజ
సోషల్ మీడియా వ్యసనంగా మారుతోంది. వ్యవహారం ఏ రేంజ్ కు వెళ్లిదంటే యువత దారి తప్పుతోంది. కొందరు ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి యాప్ లతో యువత కాలం గడిపేస్తో�
కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది తమ ఇళ్లలో నివసించని వారితో సురక్షితంగా లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని కష్టతరం చేసింది. అంతేకాకుండా సాన్నిహిత్యం లేకపోవడం ఉహించని పరిణామాలను కలిగిస్తుంది. శారీరక స్పర్శ లేకుండా ఉండటం … ఆందోళన, నిరాశ మరియు �
”హమ్మయ్య, మాయదారి రోగం నుంచి కోలుకున్నాం. ప్రాణ గండం తప్పింది. ఇక భయం లేదు. హాయిగా మిగతా జీవితం బతికేయొచ్చు” అని కరోనా నుంచి కోలుకున్న తర్వాత రిలాక్స్ అవుతున్నారా? ఇక ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని భావిస్తున్నారా? అలాంటి వారికి ఇది షాకింగ్ న్�
బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఘటన మరవకముందే.. మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మరాఠీ యువ నటుడు అశుతోష్ భక్రే(32) ఉరివేసుకుని ప్రాణాలు తీసున్నాడు. బుధవారం(జూలై 29,2020) సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్లో తన ఇంట్లోనే అశుతో
బంగాళాఖాతంలో ఏర్పిడిన అల్పపీడనం మరో 24గంటల్లో భారీ తుఫానుగా మారనుంది. శనివారం ఉదయం ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నట్లు భారత వాతావరణ కేంద్రం చెప్పింది. ఒడిశాలో ఉన్న 12తీరప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లోని ల�
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటినుం�
డిప్రెషన్ … దేశవ్యాప్తంగా అన్ని వయస్సులవారు దీనివల్ల ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. వయస్సుతో సంబంధంలేకుండా మనుషులను మానసికంగా కుంగదీసి ఆత్మహత్యలకు ప్రేరేపించే డిప్రెషన్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రతి మనిషి ఏదో ఒక సమయం
డబుల్ డోస్. 1990 నుంచి భారతీయుల్లో టెన్షన్ ఎక్కువైంది. ఆర్ధిక అవకాశాలు పెరుగుతున్నాయి, డబ్బులు తెచ్చిపెడుతున్నాయి.. అదేసమయంలో ఒత్తిడిని పెంచేస్తున్నాయి. నిజానికి 28 ఏళ్లలో భారతీయులకున్న మానసిక రోగాలు రెండింతలైయ్యాయి. రోగాల వల్ల కోల్పోయే ఆరోగ్