-
Home » destroy
destroy
President Joe Biden : యూఎస్ అన్ని రసాయన ఆయుధాలను నాశనం చేసింది..జో బిడెన్ వెల్లడి
July 8, 2023 / 06:55 AM ISTఅమెరికా అధ్యక్షుడు జో బిడన్ రసాయన ఆయుధాలపై కీలక నిర్ణయం ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశంలో మూడు దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేశామని ఆ దేశ…
భూమిని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ భూతం!
March 30, 2022 / 10:16 PM ISTభూమిని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ భూతం!
Omicron Patient : ఒమిక్రాన్ పేషెంట్లకు డెల్టా వేరియంట్ సహా ఇతర హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తి
January 27, 2022 / 07:21 AM ISTఒమిక్రాన్ కారణంగా రోగిలో ఉత్పత్తి అయ్యే ఇమ్యూన్ రెస్పాన్స్ డెల్టా వేరియంట్ను ఎదుర్కొంటాయని, దీంతో రీ ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని తెలిపింది.
Amravati Curfew: అమరావతిలో హింస.. కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం
November 14, 2021 / 10:50 AM ISTత్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి.
ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారా.. ఇలా ఎంతకాలం
January 31, 2021 / 08:31 AM ISTRelationships: ఎదుటివారి తప్పులను ఎత్తి చూపి మాట్లాడటం సులువే. కానీ అలా చేయడం ఎంత బాధపెడుతుందో ఊహించలేం. నిజానికి ఆలుమగల మధ్య అలకలు, ఘర్షణలు అందరికీ ఉండేవే. ఒకరి తప్పును ఇంకొకరు ఎత్తి చూపడం,…
చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగులు బీభత్సం..పంటలను నాశనం చేసిన 13 గజరాజుల మంద
December 16, 2020 / 12:25 PM ISTElephants destroy crops in Chittoor : అటవీశాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం ఆగడం లేదు. శాంతిపురం మండలం ఏంకే పురంలో గజరాజుల మంద మరోసారి పంటలపై…
చెన్నైలో 15 కార్లపైకి దూసుకెళ్లిన లారీ… ఆరుగురు మృతి
December 12, 2020 / 08:10 PM ISTroad accident in chennai six people killed : చెన్నైలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ధర్మపురి జిల్లాలో బెంగళూరు హైవేపై కార్లపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. 15…
నాశనం చేస్తా…పళ్లు కొరుకుతూ సీఎం సీరియస్ వార్నింగ్
December 3, 2020 / 07:28 PM ISTMadhya Pradesh Chief Minister “లవ్ జీహాద్”కి వ్యతిరేకంగా చట్టం చేయబోతున్నట్లు ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో హిందూ మతానికి చెందిన అమ్మాయిలను…ముస్లింలు అక్రమ పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నారని…
ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే కాల్చేయండి : రైల్వే మంత్రి ఆదేశం
December 18, 2019 / 04:26 AM ISTపౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే కాల్చిపారేయాలని రైల్వే అధికారులను ఆ శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగాడీ ఆదేశించారు.
పోలీసు కేసు నమోదయిందన్న భయంతో యువకుడు ఆత్మహత్య
August 28, 2019 / 10:25 AM ISTవరుస ఏటీఎంల ధ్వంసం ఘటనలో తనపై కేసు నమోదయిందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.