Home » Devisri Prasad
ఒకప్పటి వింటేజ్ చిరంజీవిని చూపిస్తూ తెరకెక్కుతున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. నిన్న ఫైనల్ అవుట్ ఫుట్ చూసిన మేకర్స్ పూనకాలు తప్పని సరి అంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్న మ�
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజతో కలిసి మాస్ జాతర చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఇప్పటికే విడుదలైన ‘బాస్ పార్టీ’, ‘చిరంజీవి-శ్రీదేవి’, ‘వీరయ్య’, 'పూనకాలు లోడింగ్' పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుక
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజతో కలిసి మాస్ జాతర చేయడానికి సిద్దమవుతున్నాడు. 'వాల్తేరు వీరయ్య' మూవీ నుంచి హై వోల్టేజ్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. పూనకాలు లోడింగ్ అంటూ సాగే ఈ పాటలో చిరంజీవి, రవితేజ..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ నిన్న రాత్రి మీడియా విలేఖర్లతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవ�
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీరయ్య టైటిల్ సాంగ్ ఎట్టకేలకు రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో మెగాస్టార్ చిరంజీవి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఈ టైటిల్ సాంగ్ వారి
సంక్రాంతి బరిలో చిరు.. బాలయ్య..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎలెమెంట్స్ తో వస్తుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే
'నువ్వు శ్రీదేవైతే..నేను చిరంజీవి'.. సాంగ్ లీక్ చేసిన మెగాస్టార్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కబోయే సినిమా నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే టైటిల్ ని ఖరారు చేసారు చిత్ర యూనిట్. కాగా నేడు జరిగిన సినిమా ఓపెనింగ్ ఈవెంట్ లో.. దిల్ రాజు క్ల�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన సినిమా 'పుష్ప-1' ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు. కాగా పార్ట్-1 విడుదలయ్యి ఏడాది గడుస్తున్నా 'పుష్ప ది రూల్' సెట్స్ పైకి వెళ్లకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ అసహ�