dgca

    తొమ్మిది విమానాశ్రయాలపై ఆంక్షలు ఎత్తివేత

    February 27, 2019 / 03:07 PM IST

    సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా పౌరవిమానాల రాకపోకలపై విధించిన ఆంక్షలను భారత్ ఎత్తివేసింది. భారత్-పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఉదయం శ్రీనగర్,లేహ్,జమ్మూ,పఠాన్ కోఠ్, అమృత్ సర్, సిమ్ల

10TV Telugu News