-
Home » dgca
dgca
ప్రయాణికులకు నరకం చూపించిన ఇండిగోకి డబుల్ షాక్..! ఫ్యూచర్లో కష్టమే..!
ఈ వ్యవహారంలో కేంద్రం స్పందించిన తీరును కూడా ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. వరుస విమానాల రద్దుతో ఇతర కంపెనీలు భారీగా ఛార్జీలు వసూలు చేయడంపై వెంటనే ఎందుకు స్పందించలేదంటూ నిలదీసింది.
ఇండిగో సంక్షోభం వెనక ఉన్న కథేంటి?
డీజీసీఏ నిబంధనలు పాటించకపోవటమే ప్రధాన కారణమా?
2 రోజుల్లో 300కి పైగా విమానాలు ఎందుకు రద్దయ్యాయి? కారణం కొత్త నిబంధనలా? టెక్ సమస్యా? వాతావరణమా?
కొత్త కఠిన డ్యూటీ టైమ్ నిబంధనలు అమల్లోకి రావడంతో ఇండిగో భారీగా పైలట్, కేబిన్ క్రూ కొరతను ఎదుర్కొంటోంది.
పైలట్లు,విమాన సిబ్బంది మౌత్వాష్ వాడొద్దు అంటూ డీజీసీఏ రూల్
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానా కార్యకలాపాలకు భద్రతను పెంపొందించేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. పైలట్లు, విమానం సిబ్బంది ఇక నుంచి మౌత్ వాష్, టూత్ జెల్ లను వాడకూడదని ఆదేశించింది.
Flight Takes Off With Open Fuel Tank: ఇంధన ట్యాంకు తెరచి ఉండగానే విమానం టేకాఫ్.. డీజీసీఏ విచారణ
ఏలియన్స్ ఎయిర్ విమానం ఇంధన ట్యాంకు మూత తెరచి ఉండగానే టేకాఫ్ అయిన ఘటన సంచలనం రేపింది. ఏలియన్స్ ఎయిర్ కు చెందిన ఏటీ 72-600 విమానం మైసూర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరే సమయంలో ఇంధన ప్యానల్ తెరచి ఉండటాన్ని గమనించారు....
Air India pilot : కాక్ పిట్లో గాళ్ ప్రెండ్ని కూర్చోబెట్టున్నాడు.. సిబ్బందిని ఫుడ్, మందు సెర్వ్ చేయమన్నాడు.. ఎయిర్ ఇండియా పైలట్ చివరికి..
ఎయిర్ ఇండియా పైలట్ నిబంధనలను అతిక్రమించాడు.. కాక్ పిట్లోకి గాళ్ ఫ్రెండ్ని అనుమతించాడు.. మందు, ఆహారం అందించమని సిబ్బందికి ఆర్డర్ వేసాడు.. ఆ తరువాత ఏమైందంటే?
Air India: విమానం నడుపుతూ కాక్పిట్లోకి స్నేహితురాలిని అనుమతించిన పైలట్
Air India: నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన పైలట్ పై క్షమశిక్షణ చర్యలే కాకుండా, అతడి లైసెన్స్ పై సస్పెన్షన్ లేదా దాన్ని రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
Air Vistara Fined Rs.70 Lakh : ఎయిర్ విస్తారా విమానయాన సంస్థకు రూ. 70 లక్షల జరిమానా
ఎయిర్ విస్తారా విమానయాన సంస్థకు రూ. 70 లక్షల జరిమానా విధిస్తూ షాక్ ఇచ్చింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ). దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కనీస విమాన సర్వీసులను నిర్వహించనందుకు..నిబంధనలను పాటించనందుకు ఎయిర్ విస్తారాకు జరిమానా
Go First Flight: ప్రయాణికుల్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన విమానం.. పది లక్షల ఫైన్ వేసిన డీజీసీఏ
గో ఫస్ట్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన జీ8 116 అనే విమానం ప్రయాణికుల్ని వదిలేసి వెళ్లిపోయిన ఘటన ఈ నెల 9న ఉదయం జరిగింది. గో ఫస్ట్ ఎయిర్వేస్ విమానం ఉదయం 06.40 గంటలకు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.
Air India: ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ.. పది లక్షల జరిమానా విధించిన డీజీసీఏ.. ఈసారి ఎందుకంటే
ఇటీవలే విమానంలో ఒక ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో సరిగ్గా స్పందించనందుకు ఈ సంస్థకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20నే దీనిపై డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ షాక్ నుంచి సంస్థ తేరుకునేలోపే మరో అంశంలో డ�