గో ఫస్ట్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన జీ8 116 అనే విమానం ప్రయాణికుల్ని వదిలేసి వెళ్లిపోయిన ఘటన ఈ నెల 9న ఉదయం జరిగింది. గో ఫస్ట్ ఎయిర్వేస్ విమానం ఉదయం 06.40 గంటలకు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.
ఇటీవలే విమానంలో ఒక ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో సరిగ్గా స్పందించనందుకు ఈ సంస్థకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20నే దీనిపై డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ షాక్ నుంచి సంస్థ తేరుకునేలోపే మరో అంశంలో డ�
గత ఏడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై ఓ వ్యక్తి మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన కేసు విషయంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పౌర విమానయాన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యంకు రూ.30లక్షల జరిమానా విధించడంతో పాటు ...
అమెరికా నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించాడు. 70ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. నవంబర్ 26న జరిగిన ఈ ఘటనపై ఎయిర్ ఇండి�
పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు కూడా డోప్ టెస్టులు నిర్వహిస్తోంది డీజీసీఏ. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఒక పైలట్ డ్రగ్స్ టెస్టులో దొరికిపోయాడు. దీంతో అతడ్ని విధుల్లోంచి తొలగించినట్లు ప్రకటించింది. మరో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ను క�
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ త్వరలో విమానయాన సేవల్ని ప్రారంభించనుంది. 2019లో నిలిచిపోయిన సేవల్ని ఈ ఏడాది చివరికల్లా ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. గతంలో పనిచేసిన సిబ్బందినే ఈసారి కూడా ఎక్కువగా తీసుకున్నట్లు చెప్పింది.
శనివారం రాత్రి.. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ టామాక్ ఏరియాలో విమాన ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.
విమానం బయల్దేరానికి రెడీగా ఉంది. ప్రయాణికులందరూ ఎక్కేశారు. యానౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.. పైలట్ రెడీగా ఉన్నాడు..
బేస్, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలు బయటకు రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. B1/B2 లైసెన్స్ ఉన్న ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ నుంచి సరైన అనుమతి తర్వాతే విమానాలను బయటకు పంపాలనే నిబంధనను తప్పనిసరి చేస�
విమాన సర్వీసులు నడిపేందుకు కావాల్సిన ఏఓసీ (ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్)ను గురువారం పొందినట్లు ఆకాశ ఎయిర్ వెల్లడించింది. ఇదో స్టార్టప్ కంపెనీ. తక్కువ ఖర్చుతో కూడిన విమన సర్వీసులు అందించే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది.