-
Home » dhaka
dhaka
బంగ్లాదేశ్లో హిందూ యువకుడి దారుణ హత్య.. యూనస్ ప్రభుత్వం కీలక ప్రకటన..
గత ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించిన, షేక్ హసీనా- భారతదేశ వ్యతిరేకిగా గుర్తింపు పొందిన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ మరణం తర్వాత ఢాకాలో చెలరేగిన హింస మధ్య ఈ మూకదాడి జరిగింది.
ఢాకాలోని భారత రాయబార కార్యాలయం దగ్గర హైటెన్షన్.. దాడికి యత్నం..!
ఇటీవలి కాలంలో భారత్ కు, భారతీయ దౌత్యవేత్తలకు బెదిరింపులు రావడం కలకలం రేపింది.
ప్రధాని మోదీ హత్యకు సీఐఏ కుట్ర..? అమెరికా ఆఫీసర్ అనుమానాస్పద మరణంతో అనేక సందేహాలు..
ఆగస్టు 31న బంగ్లాదేశ్లోని ఢాకాలో ఒక హోటల్ గదిలో అమెరికా ప్రత్యేక దళాల అధికారి టెర్రెన్స్ అర్వెల్లె జాక్సన్ అనుమానాస్పద రీతిలో చనిపోయాడు.
ఆసియా కప్ 2025 అసలు జరుగుతుందా? భారత నిర్ణయానికి శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ మద్దతు.. ఏం జరుగుతోందంటే?
ఈ సమావేశం చెల్లుబాటు కావాలంటే కనీసం టెస్టులు ఆడే మూడు దేశాలు హాజరుకావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మద్దతు లభించటం కష్టమే.
బంగ్లాదేశ్ లో ఘోర విమాన ప్రమాదం.. కాలేజీపై కూలిన ఎయిర్ ఫోర్స్ జెట్, 19 మంది మృతి, 100మందికి తీవ్రగాయాలు..
ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో విద్యార్థులు, టీచర్లు ఉన్నారు.
రెస్టారెంట్లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది మృతి
ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం సభవించింది. వేగంగా మిగిలిన అంతస్తులకు మంటలు వ్యాపించడంతో మృతుల సంఖ్య భారీగా నమోదైంది.
బంగ్లాదేశ్ బెనాపోల్ ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం...నలుగురు మృతి
బంగ్లాదేశ్లోని గోపీబాగ్లో ఇంటర్సిటీ బెనాపోల్ ఎక్స్ప్రెస్ రైలులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.బంగ్లాదేశ్లోని గోపీబాగ్లో ఇంటర్సిటీ బెనాపోల్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. శుక్రవారం రాత్రి 9.05 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగింది.....
Dengue Patients : ఒకే రోజు 2,292 మందికి డెంగీ జ్వరాలు…ప్రజల ఆందోళన
బంగ్లాదేశ్ లో కేవలం ఒక్క రోజులోనే అత్యధిక సంఖ్యలో డెంగీ జ్వరాలు ప్రబలాయి. బంగ్లాదేశ్లో ఆదివారం రోజు కేవలం 24 గంటల్లో మొత్తం 2,292 కొత్త డెంగీ కేసులు నమోదయ్యాయి. 2023వ సంవత్సరంలో ఒక రోజులో అత్యధికంగా డెంగీతో రోగులు ఆసుపత్రిలో చేరారు....
Bangladesh: బంగ్లాదేశ్లో బస్సు ప్రమాదం.. 17 మంది మృతి.. 30 మందికి గాయాలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఎమద్ పరిబహన్ బస్సు మాదారిపూర్ ప్రాంతంలోని ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో ఉదయం 07.30 గంటల సమయంలో బస్సు అదుపుతప్పి, పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది మరణించా�
Bangladesh: బంగ్లాదేశ్ రాజధానిలో పేలుడు.. 14 మంది మృతి.. 100 మందికిపైగా గాయాలు
పాత ఢాకా నగరం, సిద్ధిక్ బజార్లో ఉన్న ఒక ఏడంతస్థుల బిల్డింగులో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పేలుడు సంభవించింది. శానిటరీ ఉత్పత్తులు ఉన్న ఈ బిల్డింగ్ కింది అంతస్థులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి 14 మంది మరణించారు.