Home » dharmana
వైఎస్సార్, జగన్లే కోద్దో గోప్పో జిల్లాకు న్యాయం చేశారని..అయినా వెనుకబడే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలోని పీఎన్ కాలనీలో వైసీపీ నిర్వహిస్తున్న ప్రచారంలో కలకలం రేపింది. ఆ పార్టీ నేత, మాజీ మంత్ర ధర్మాన ప్రసాదరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో స్టేజీపైనే కుప్పకూలిపోయారు. వెంటనే నేతలు అప్రమత్తమయ్యారు. ఆ
అదో పవర్ సెంటర్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు.. ఇలా ఎంతోమంది ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నేతలు ఎదిగిన నేపధ్యం ఆ సెగ్మెంట్ సొంతం. ఎప్పటిలాగే ఈసారి కూడా అక్కడ ఎన్నికలు అసక్తికర�