అదిగో ఇదిగో.. అంటూ రాష్ట్ర అధ్యక్ష పదవి ఊరిస్తోంది. ఆలస్యం చేస్తూ ఆశావహులను ఉసూరు మనిపిస్తోంది. ఇక ఇప్పట్లో పదవి దక్కేది లేదులే అని నిట్టూరుస్తున్న సమయంలో ఢిల్లీ నుంచి ఓ టీమ్ ఫ్లయిట్ వేసుకొని దిగింది. అంతే మళ్లీ పోతున్న ప్రాణం తిరిగొచ్చ�
NRC, NPR, CAAలపై బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్ఆర్సీ రాజ్యంగ విరుద్ధం అని ఎంఐఎం ఎంపీ
నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తానంటూ హామీ ఇచ్చి ఎంపీగా ఎన్నికైన ధర్మపురి అరవింద్.. రైతులకు ఝలక్ ఇచ్చారు. పసుపుబోర్డు ఏర్పాటుపై మాట మార్చారు. పసుపు బోర్డు అనేది అంబాసిడర్ కార్ల నాటి డిమాండ్ అన్న అర్వింద్.. ఇప్పుడు టయోటా జమానా నడుస్తోందన్నా
నిజామాబాద్ BJP MP అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. ఈవీఎంలు – వీవీ ప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలకు తన సొంత తాళం వేసుకునే అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈసీకి లేఖ రాశారు. ఏప్రిల్ 15వ తేదీ రాష్ట్ర సీఈవో రజత్ కుమార్ను కలిస�