-
Home » Dharmaram
Dharmaram
Peddapally : పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం
మృతుడు అశోక్ బావ, తమ్ముడు, చెల్లెలు అర్ధరాత్రి గదికి బయట లాక్ చేసి ఇంటి వెనకాల కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లుగా బంధువులు వెల్లడించారు.
Nizamabad : ఇద్దరి ప్రాణాలు తీసిన పంచాయితీ
ధర్మారంకు చెందిన నారాయణ మేనకోడలు.. ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఈనెల 5న నారాయణ మేనకోడలు తరపు బంధువులు.. ఆమె భర్త తరపు బంధువులు కలిసి పంచాయితీ ఏర్పాటు చేశారు.
Warangal : టెస్కో గోదాంలో అగ్నిప్రమాదం..కావాలనే నిప్పు పెట్టారా? కుట్రకోణం ఉందని అనుమానిస్తున్న పోలీసులు
వరంగల్ ధర్మారం టెస్కో గోదాంలో అగ్నిప్రమాదంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా? దీంట్లో కుట్రకోణం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Abuse Videos : అశ్లీల చిత్రాలు చూపించిన ఉపాధ్యాయుడికి దేహశుధ్ధి
విద్యార్థులను సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయుడు విద్యార్థినులకు సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా ధర్మ
రూ. 30 కోసం కొడుకును చంపేసిన తండ్రి, మద్యం ఎంత పని చేసింది
Telangana Crime : 5 రూపాయల ఫ్యాక్షన్ విన్నాం. 10 రూపాయల కోసం హత్య చేసుకోవడం చూశాం. ఇప్పుడు 30 రూపాయల కోసం హత్య జరిగిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అదీ… కన్నకొడుకుని 30 రూపాయల కోసం చంపేయడం విస్మయానికి గురిచేస్తోంది. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. �
ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. తల్లీకొడుకు సజీవదహనం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విషాదం నెలకొంది. దొంగతుర్తి గ్రామంలో అర్థరాత్రి ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవదహనమయ్యారు.
పెళ్లి విషయంలో గొడవ…గాల్లోకి కాల్పులు జరిపిన రిటైర్డ్ ఆర్మీ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో కాల్పుల కలకలం రేగింది. రిటైర్డ్ ఆర్మీ బద్ధం తిరుమల్ రెడ్డి గాలిలోకి కాల్పులు జరిపారు.
కాళేశ్వరంలో కీలక ఘట్టం : నందిమేడారం రిజర్వాయర్ ట్రయల్ రన్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. కోట్లాది మంది ప్రజలు…లక్షలాది మంది కార్మికులు…వేలాది మంది ఇంజనీర్ల చిరకాల స్వప్నం నెరవేరే సమయం దగ్గరపడింది. ఈ వర్షాకాలంలోనే పంట పొలాలను గ�