Home » Dharwad
కర్ణాటకలో అమిత్ షా పర్యటించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండవసారి. శనివారం హుబ్బలి, బెలగావి జిల్లాల్లో పర్యటిస్తారు. గత ఏడాది డిసెంబర్ 30, 31 తేదీల్లో ఆయన మాండ్యా జిల్లా, బెంగళూరు పర్యటన నిర్వహించారు. ఈసారి కిత్తూరు-కర్ణాటక ప్రాంతం అని కూడా పిలువబ�
కన్న తల్లి తండ్రుల కోసం 40 ఏళ్ళ వ్యక్తి గాలింపు చేపట్టాడు. కర్ణాటక ధార్వాడకు చెందిన వ్యక్తిని అతని తల్లితండ్రులు మూడేళ్ల వయస్సున్నప్పుడు..1980ల్లో ఒక స్వీడన్ జంటకు దత్తత ఇచ్చేశార
బాలికను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. రేప్ చేయడమే కాకుండా దాన్ని ఫోన్ లో వీడియో తీశారు. దాన్ని అడ్డుపెట్టుకుని బాలికను..
కర్ణాటకలోని ధార్వాడ్లోని 66 మంది SDM మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు గురువారం(నవంబర్-25,2021)అధికారులు తెలిపారు. SDM కాలేజ్ ఆఫ్ మెడికల్ లో
కర్నాటక రాజధాని బెంగళూరులో neghbouring జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో కూరగాయలు ధరలు పెరిగాయి.
ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మృతదేహానికి చివరిసారిగా జరగాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా..కుటుంబంలోని ఓ వ్యక్తి..చనిపోయిన వ్యక్తి నోట్లో నీళ్లు పోశాడు. ఆ నీళ్లు తాగినట్లు ఓ వ్యక్తి గుర్తించాడు. ఇదే విషయా
ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. చైన నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశంలో ఉగ్రరూపం దాలుస్తోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు సైంటిస్టులు, వైద్యులు శ్రమిస్తున్నారు. తొలుత వైరస్ ను కట్టడి చేసేందుకు
కర్ణాటక ధార్వాడ్ లో భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 14 కు చేరింది.