-
Home » Dhulipalla Narendra Kumar
Dhulipalla Narendra Kumar
ప్రజా మద్దతు నిలబెట్టుకునే విధంగా పనిచేస్తాం: ధూళిపాళ్ల
"కూటమికి దాదాపు 164 సీట్ల ఆదిక్యాన్ని ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజా మద్దతు నిలబెట్టుకునే విధంగా ప్రజలకు ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది" - ధూళిపాళ్ల
సంగం డెయిరీపై విషప్రచారం.. పాల ఉత్పత్తిదారులకు ఒక్క పైసా ఎగ్గొట్టలేదు : డైరెక్టర్స్
దురదృష్టవశాత్తు ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబంపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ఎవరైతే ఫిర్యాదు చేశారో అతనికి అన్ని బకాయిలు చెల్లించామని తెలిపారు.
ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు
రైతులు చేబ్రోలు మండలం వడ్ల మామిడిలోని డెయిరీ వద్దకు వెళ్లగా ఘర్షణ జరిగిందని చెప్పారు. బాధితుల్లో ఒకరైన రాము ఫిర్యాదు మేరకు 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ రాంబాబు తెలిపారు.
జైల్లో వ్యక్తులను జగన్ అండ్ టీం సైలెంటుగా చంపేస్తారు.. చంద్రబాబు భద్రతపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
జైల్లో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోందన్నారు. జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా విచారణ లేదని అసహనం వ్యక్తం చేశారు.
ప్రజలపై విద్యుత్ భారంవేసే పాపంలో ఈఆర్సీ కూడా భాగస్వామిగా మారింది
స్మార్ట్ మీటర్లకు అన్నిరాష్ట్రాలూ వ్యతిరేకం అంటే.. ఏపీ మాత్రం స్మార్ట్ మీటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రభుత్వం రైతులకు ఉరి వేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Dhulipalla Narendra Kumar: అందుకోసమే సీఎం జగన్ పోరాటం చేస్తున్నారు: టీడీపీ నేత ధూళిపాళ్ల
అధికారం వల్ల అహంకారం తలకెక్కిందని ధూళిపాళ్ల చెప్పారు. ఆ అహంకారాన్ని ఎన్నికల్లో ఓటర్లు దించుతారని అన్నారు.
Andhra Pradesh: జగన్ వంటి నాయకులు వస్తారని ఊహించే అంబేద్కర్ అప్పట్లో…: జీవో నం.1పై చంద్రబాబు
AP High court: వైసీపీ సర్కారుపై చంద్రబాబు, లోకేశ్, రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు.
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేందర్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేందర్ సంచలన వ్యాఖ్యలు
Dhulipalla Narendra Support KTR : ప్రజలు సిగ్గుపడే పరిస్థితి జగన్ తెచ్చారు, ఏపీపై కేటీఆర్ వ్యాఖ్యలకు టీడీపీ నేత మద్దతు
ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సమర్థించారు. కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తే ఏపీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు.(Dhulipalla Narendra Support KTR)