Home » Dhulipalla Narendra Kumar
"కూటమికి దాదాపు 164 సీట్ల ఆదిక్యాన్ని ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజా మద్దతు నిలబెట్టుకునే విధంగా ప్రజలకు ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది" - ధూళిపాళ్ల
దురదృష్టవశాత్తు ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబంపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ఎవరైతే ఫిర్యాదు చేశారో అతనికి అన్ని బకాయిలు చెల్లించామని తెలిపారు.
రైతులు చేబ్రోలు మండలం వడ్ల మామిడిలోని డెయిరీ వద్దకు వెళ్లగా ఘర్షణ జరిగిందని చెప్పారు. బాధితుల్లో ఒకరైన రాము ఫిర్యాదు మేరకు 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ రాంబాబు తెలిపారు.
జైల్లో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోందన్నారు. జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా విచారణ లేదని అసహనం వ్యక్తం చేశారు.
స్మార్ట్ మీటర్లకు అన్నిరాష్ట్రాలూ వ్యతిరేకం అంటే.. ఏపీ మాత్రం స్మార్ట్ మీటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రభుత్వం రైతులకు ఉరి వేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారం వల్ల అహంకారం తలకెక్కిందని ధూళిపాళ్ల చెప్పారు. ఆ అహంకారాన్ని ఎన్నికల్లో ఓటర్లు దించుతారని అన్నారు.
AP High court: వైసీపీ సర్కారుపై చంద్రబాబు, లోకేశ్, రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు.
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేందర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సమర్థించారు. కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తే ఏపీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు.(Dhulipalla Narendra Support KTR)