Home » diabetics
మధుమేహం ఉన్నవారిలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి.
ప్రస్తుతం అదే వరి ఉత్పత్తిలో, స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది.
మధుమేహ వ్యాధిగ్రస్తులలో చిరుధాన్యాలు తినడం కొన్ని సందర్భాలలో హానికరంగా మారుతుంది. ముఖ్యంగా శనగపిండితో చేసిన చిరుతిళ్లైన పకోడీలు, శెనగపిండి బజ్జీలు, వంటివి తింటారు. వీటిని తీనటం వల్ల GI సూచిక వెంటనే పెరుగుతుంది. దీంతో చక్కెర స్థాయిలు పెరుగు�
మధుమేహ వ్యాధిగ్రస్తులైతే ముల్లంగిని వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. సలాడ్, పరోటా, సాంబారు వంటివాటిలో ముల్లంగి తీసుకోవచ్చు. ముల్లంగిలో నిమ్మరసం, చిటికెడు ఉప్పు మరియు కొన్ని కూరగాయలు వేసి రుచికరంగా సలాడ్ లాగా తినవచ్చు. జ్యూసర్లో అరకప్పు తరిగి�
క్యాబెజీ రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యం చేస్తుంది. కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది. ఆహారంలో క్యాబేజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారికి షుగర్ రాదని అధ్యయనాలు చెబుతున్నాయి.
వాల్ నట్స్లో మెలటోనిన్ అనే కాంపౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. వాల్ నట్స్ ను పచ్చిగా తినడానికి బదులు నానబెట్టి తింటే, దాని ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి.
మధుమేహంతో బాధపడుతున్న వారిలో దృష్టి లోపం, చర్మ వ్యాధులు, నరాల దెబ్బతినడం, గుండె జబ్బులు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి.
బెండకాయలు, గింజలను ఎండలో ఆరబెట్టి పిండిలా చేసి ఆహారంలో కలిపి తీసుకోవాలి. బెండలో ఫ్లెవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
అవొకాడోలో ఉండే ఆరోగ్యకరకొవ్వులు, పొటాషియం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా అవొకడో శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ ,చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది.
ముఖ్యంగా డయాబెటిస్ రోగులు స్వీట్ కార్న్ ను పరిమితంగా తీసుకోవటం వల్ల శరీరంలో చక్కెర స్ధాయిలు అదుపులో ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది.