Home » DIAMOND PRINCESS
మీరు క్రూయిజ్ షిప్ లో విహారయాత్రకెళ్లారు. అంతలోనే ఒక మిస్టీరియస్ వైరస్ షిప్ మీదున్నవాళ్లందరికీ సంక్రమిస్తోంది. మీకు తెలిసినవాళ్లే వైరస్ కు చిక్కారు. కొత్తగా ఎవరికీ
షాకింగ్ న్యూస్..జపాన్ నౌకలో ఉన్న ఇద్దరు భారతీయులు కొవిడ్ – 19 (కరోనా వైరస్) బారిన పడ్డారు. యొకొహమా పోర్టులో డైమండ్ ప్రిన్సెస్ ఓడను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ గురించి తెలిసిన వెంటనే దీనిని ఆపివేశారు. అందులో ఇండియన్స్ కూడా ఉన్నారు
జపాన్ దగ్గరలోని యోకోహోమా పోర్టు దగ్గర ఫిబ్రవరి-3,2020నుంచి నిలిచి ఉన్న డైమండ్ ప్రిన్సెస్ లో నౌకలో 160మంది భారతీయులు ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఆ నౌకలో ఉన్నందున ఆ నౌకను క్వారెంటైన్ చేశారు. అయితే దాంట్లో ఉన్న అయి�