Home » dies
భారత్ లో ఇవాళ(మార్చి-17,2020)కరోనా సోకి ఓ వ్యక్తి మరణించాడు. కరోనాసోకి ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న 64ఏళ్ల వృద్ధుడు ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. భారత్లో కరోనా సోకి మరణించిన వారిస�
చిప్ప్..ఓ చిన్నారి ప్రాణం తీసింది. అప్పటిదాక..ఆడుతూ..పాడుతూ..సరదగా గడిపిన ఆ చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిప్స్ ఎంత పనిచేసిందంటూ..తలబాదుకుంటున్నారు. చిప్స్ గొంతులో ఇరుక్కపోవడం..శ్వాస తీసుకోవడానికి తీ
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ లక్షణాలతో దేశంలో ఇప్పటి వరకు నిర్ధారణ అయినవారి సంఖ్య 39కి చేరింది. తాజాగా కరోనా లక్షణాలతో లద్దాఖ్లో ఒకరు, పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్ లో ఒకరు మృతి చెందారు. శనివారం స్థానిక ఆస్పత్రుల్లో చే
కుక్కను ప్రాణప్రదంగా పెంచుకున్నాడు ఓ ఆర్మీ ఆఫీసర్. ఎంతో అప్యాయంగా చూసుకున్నాడు. దానికి ఏదైనా కష్టం వస్తే..తనకు కష్టం వచ్చేలా ఫీలయ్యేవాడు. ఆ ఇంట్లోకి అపరిచిత వ్యక్తులను రానిచ్చేది కాదు. అంతగా అపురూపంగా ప్రేమించుకున్న కుక్క ప్రమాదంలో ఉంటే..ఆ �
కరోనా వైరస్ రక్కసికి హాస్పిటల్ డైరెక్టర్ బలైపోయారు. చైనా కేంద్ర నగరమైన వుహాన్ లోని ఓ హాస్పిటల్ డైరెక్టర్ కూడా ఈ వైరస్తో కన్నుమూశారు. మంగళవారం నాడు.. వుచాంగ్ ఆస్పత్రి డైరెక్టర్ లియు ఝిమింగ్ మంగళవారం (ఫిబ్రవరి 18, 2020) 10.30 గంటలకు కరోనా వైరస్తో మృత�
హైదరాబాద్ హయత్ నగర్ లో దారుణం జరిగింది. డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది చేసిన దాడిలో సతీష్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. సతీష్ శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్
తన సోదరి, ఆమె భర్త, కూతురు మృతిపై పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పందించారు. జనవరి 27న సాయంత్రం కరీంనగర్ నుంచి తన సోదరి, బావ వారి కూతురు కారులో
హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడిని సతీష్ గా గుర్తించారు. సతీష్.. వనస్థలిపురంలోని డీమార్ట్ కు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు.
జగిత్యాల మల్లాపూర్ మండల కేంద్రంలో విషాదం జరిగింది. సపోటా గింజ చిన్నారి ప్రాణం తీసింది. నాలుగేళ్ల బాబు మృత్యువాత పడ్డాడు. సపోటా పండు గింజ గొంతులో అడ్డుపడి
MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం చేసిన నిందితుడు మహ్మద్ పహిల్వాన్ (60) గుండెపోటుతో యశోద హాస్పిటల్ లో మృతి చెందాడు. గుండెపోటు వచ్చి యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం (ఫిబ్రవరి 11,2020)ఉదయం మృతి చెందాడు. 2011 ఏప్రిల్లో మహ్మద్ పహ�