Home » dies
మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి మంచిది అంటారు. ఉదయం పూట కాసేపు నడవడం ద్వారా రక్త సరఫరా బాగుంటుందని, దేహంలోని అన్ని అవయవాలు చక్కగా పని చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలామందికి మార్నింగ్ వాక్ అలవాటు ఉంది. కొందరేమో సాయంత్రం పూట వాకి
ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ ఇంట్లో విషాదం నెలకొంది. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ,లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో మార్చి-15,2020న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. గ�
లాక్డౌన్ సమయంలో ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ తీసుకోవడానికి వచ్చిన మహిళ అక్కడే ప్రాణాలు విడిచింది. ఉత్తరప్రదేశ్ లోని బడౌన్ జిల్లాకు చెందిన 35ఏళ్ల యువతి రేషన్ కోసం క్యూలో నిల్చొంది. శనివారం హాస్పిటల్ వద్ద రేషన్ ఇస్తున్నారని
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రకాల షాపులతో పాటు మద్యం దుకాణాలు కూడా మూసేశారు. చాలా
కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ (76) నిన్న(ఏప్రిల్ 15,2020) మృతి చెందాడు. వైద్యుడికి కరోనా వైరస్ ఉన్నట్లు చనిపోయిన తరువాత పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో
ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన వరంగల్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. భారత కాలమానం ప్రకారం నిన్న(ఏప్రిల్ 12,2020) తెల్లవారుజామున నిద్రలో ఉండగానే
కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
భారత్ లో కరోనా వైరస్(COVID-19) కలవరం పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ(మార్చి-29, 2020) కరోనా సోకిన 40ఏళ్ల మహిళ మరణించింది. భారత దేశంలో ఇవాళ ఉదయం నుంచి ఇది మూడవ కరోనా మరణం. తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులతో శనివారం ముంబైలోని MCGM హాస్పిటల్ లో చేరిన ఆమె ఆదివారం కన్ను�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 190కు పైగా దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ఉంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
ఎవరినైనా ప్రభావితం చేసే నాయకుల తప్పుడు ప్రచారాలు.. ఎంత ప్రమాదమో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఇటీవలికాలంలో కరోనా వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధి కోవిడ్-19కి ఏ మందు వాడాలనేదానిపై పలు రకాల వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనా�