Home » dies
జగిత్యాల జిల్లా ధర్మపురిలో విషాదం చోటు చేసుకుంది. అంగన్ వాడీ కేంద్రంలో నులిపురుగు నివారణ టాబ్లెట్లు పంపిణీ చేశారు. ఇది వేసుకున్న కాసేపటికే.. ఫిట్స్ వచ్చి ఓ చిన్నారి
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన లెక్చరర్ అంకిత కన్నుమూసింది. వారం రోజులు ఆసుపత్రిలో చావు బతుకులతో పోరాడిన లెక్చరర్.. చివరికి తుదిశ్వాస విడిచింది.
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలో ఘోరం జరిగింది. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఇంజెక్షన్ ఇస్తుండగా.. పొరపాటున సిరంజి గుచ్చుకొని ఓ నర్సింగ్
హైదరాబాద్ ముషీరాబాద్లో బిర్యానీ బిల్లు.. ఫ్రెండ్స్ మధ్య చిచ్చుపెట్టింది. ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెజావర్ మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీ ఆదివారం (డిసెంబర్ 29,2019) ఉదయం శివైక్యం చెందారు. స్వామీజీ వయసు 88 ఏళ్లు. కొన్ని రోజుల కిందట స్వామీజీ ఆరోగ్యం
గోవాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు తెలుగు యువకులు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. విశాఖకు చెందిన ఇద్దరు యువకులు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లారు.
హైదరాబాద్ చందానగర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని కాబోయే కొత్త జంట మృతి చెందింది. రైలు ఢీకొని మనోహర్(24), సోని(17) దుర్మరణం
అమానవీయ నేరాలకు పాల్పడిన వ్యక్తులకే భారీ శిక్షలు విధించడం లేదు. ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడి దారుణంగా హింసించారు. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన జరిగింది. తిరువల్లొమ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వృషణాలను కోసేశార�
హైదరాబాద్లో మరో బాలుడిని లిఫ్ట్ బలి తీసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచవటి కాలనీలో లిఫ్ట్ కింద పడి తొమ్మిదేళ్ల ధనుష్ మృతి చెందాడు. రోడ్ నెంబర్ 10 టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్ మెంట్లోని మూడో అంతస్తులో ధనుష్ కుటుంబం నివాసం ఉంట�
విమానంలో ప్రయాణిస్తూ నాలుగు నెలల పసిపాప మరణించిన విషాద ఘటన ముంబైలో వెలుగుచూసింది. సూరత్ కి చెందిన ప్రీతి జిందాల్ తన నాలుగునెలల వయసున్నకూతురు, అత్తమామలతో కలిసి సూరత్ నుంచి ముంబై నగరానికి స్పైస్ జెట్ విమానంలో బయలుదేరింది. సూరత్ ఎయిర్ పోర్ట్ �