Home » dies
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మరణించాడు. హైదరాబాద్ డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 2019, అక్టోబర్ 13వ తేదీ ఆదివారం కన్నుమూశాడు. ఇతని మృతిపై కార్మికులు తీవ్ర విషాదంలో ముని
ది లెజండరీ సోవియట్ కాస్మోనాట్(అంతరిక్ష యాత్రికుడు),54ఏళ్ల క్రితం అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తి అలక్సీ లియోనోవ్ కన్నుమూశారు. 85ఏళ్ల వయస్సులో మాస్కోలో ఆయన కన్నుమూశారని శుక్రవారం(అక్టోబర్-11,2019)రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ తన వెబ్ �
అతడో బిచ్చగాడు. ఇటీవలే రైలు ప్రమాదంలో చనిపోయాడు. ఆ వ్యక్తి ఇంట్లో అతడు తప్ప ఎవరూ లేరు. దీంతో పోలీసులే అతడి అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత అతడు నివాసం ఉండే
ప్రముఖ బాలీవుడ్ నటుడు వీజూ ఖోటే (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (సెప్టెంబర్ 30, 2019)న ముంబైలో మరణించారు. ఆయన హిందీ, మరాఠీ భాషల్లో మొత్తం 300లకు పైగా సినిమాల్లో నటించారు. అంతేకాదు కాళీ, సోలీ పేర్లతో ఆయన పాపులర్గ�
మక్కుపచ్చలారని పసిబిడ్డను నోటకరుచుకుపోయింది ఓ చిరుత. ఇంట్లో పాలు తాగుతున్న మూడేళ్ల పసిబాలుడిని నోటకరుచుకుపోయింది. ఈ దారుణ ఘటన ఉత్తరాంచల్లోని పిథౌర్గఢ్ జిల్లా బెరీనాగ్ తహసీల్ పరిధిలో చోటుచేసుకుంది. బెరీనాగ్ పరిధిలోని మలెతా గ్రామంల�
చిత్తూరు జిల్లా నగరి అర్బన్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అబార్షన్ వికటించి విద్యార్థిని చనిపోయింది. దీంతో భయపడిన ప్రియుడు, ఆపరేషన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్
మెట్రో అధికారుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణం తీసింది. వర్షం పడుతుండడంతో.. మెట్రో స్టేషన్ కింద నిల్చున్న మౌనిక అనే గృహిణి చనిపోయిన ఘటన అమీర్పెట్లో కలకలం రేపింది. మెట్రో స్టేషన్ పెచ్చులూడి తల మీద పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన ఆస్ప�
ఢిల్లీ జూపార్కులో రాయల్ బెంగాల్ టైగర్ రమా శుక్రవారం (సెప్టెంబర్ 20)న చనిపోయింది. రెండు నెలలుగా రమా అనారోగ్యంతో బాధపడుతోందని.. డాక్టర్లు చికిత్స చేసినా ఫలితం లేదని వెల్లడించారు క్యూరేటర్. టైగర్ రమా వయసు ఎనిమిదిన్నర సంవత్సరాలు. రాయల్�
కుక్కలు విశ్వాసానికి మారుపేరు అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాస్త ఆదరిస్తే చాలా వాటి ప్రాణాన్ని కూడా పణ్ణంగా పెట్టి యజమానుల్ని కాపాడుకుంటాయి. అలా తన యజమానికుటుంబాన్ని కాపాడి ప్రాణాలో కోల్పోయింది ఓ కుక్క. ఆ కుక్క చేసిన త్యాగం..సాహసం గు�
చెన్నైలో అధికార పార్టీకి చెందిన బ్యానర్ పైన పడిన కారణంగా సుభశ్రీ(22) అనే మువతి ప్రాణాలు కోల్పోవడంపై డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ స్పందించారు. అక్రమ బ్యానర్లు మరో ప్రాణాన్ని బలిగొన్నాయని స్టాలిన్ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం,పోలీసుల అసమ�