Home » dies
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్ గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను విశాఖ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మంగళవారం(జూలై 21,2020) తుదిశ్వాస విడిచారు. జనార్ధన్ విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మ�
కరోనా ఎందరి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. వైరస్ నుంచి అరికట్టడానికి అహర్నిశలు శ్రమిస్తున్న వారు సైతం బలవుతున్నారు. కోయంబేడ్ మార్కెట్ నుంచి గ్రామాల్లోకి వచ్చిన కూలీలను గుర్తించి…ఎంతో మందిని క్వారంటైన్లకు, కరోనా వార్డులకు తరలించిన విరు
గాంధీ ఆస్పత్రిలో ఆక్సీజన్ కొరతతో మరో బాధితుడు మృతి చెందాడు. 4 రోజులుగా కరోనా, తీవ్ర శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న శ్రీధర్ను.. 2 రోజుల క్రితం ఉస్మానియా నుంచి గాంధీకి తరలించారు. అయితే గాంధీలో ఆక్సీజన్ కొరత వల్ల శ్రీధర్ చనిపోయాడని.. శ్రీధర్ �
అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రబోధానంద అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ప్రభోదానంద అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రబోధానంద మృతి చెందారు. ప్రభోదానంద ఆత్మజ్ఞానం పేరుతో అనేక ప్�
హైదరాబాద్ లో వజ్రాల వ్యాపారి బర్త్ డే వేడుకలు కొంపముంచాయి. హిమాయత్ నగర్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి(63) నిర్వహించిన బర్త్ డే పార్టీలో నగరానికి చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారులు పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న సుమారు 20మందికిపైగా కరోనా �
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఏడు వందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరైన ట్రీట్ మెంట్
నిర్లక్ష్య ధోరణితో కరోనా రోగి మృతికి కారణమైన ప్రైవేట్ ఆసుపత్రిపై అధికారులు కొరడా ఝళిపించారు. కఠిన చర్యలు తీసుకున్నారు. ఏకంగా ఆ ఆసుపత్రికి రూ.77లక్షలు జరిమానా విధించారు. అంతేకాదు ఆ ఆసుపత్రిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటన గుజరా
కరోనా వైరస్ మహమ్మారి మరో ఎమ్మెల్యేని బలితీసుకుంది. వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) కన్నుమూశారు. కోలన్ ఇన్ఫెక్షన్ తో ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-29,2020)ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలలుగా ట్యూమర్ తో బాధపడుతున్న ఆయన లండన్ లో ట్రీట్మెంట్ తర్వాత కొద్ది నెలల �
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుక్కల భయం ఓ నిండు ప్రాణం తీసింది. కుక్కలు వెంబడించడంతో స్కూటర్ పైనుంచి దూకిన మహిళా పంచాయతీ కార్యదర్శి మృతి చెందారు. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట దగ్గర ఈ ఘటన జరిగింది. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట�