dies

    UPలో మరో ఘోరం : వెన్నెముక విరిచారు, మత్తుమందు ఇచ్చి అత్యాచారం

    October 1, 2020 / 10:59 AM IST

    up woman : ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. మహిళలపై వరుస అఘాయిత్యాలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. బాధిత కుటుంబాల్లో కన్నీటి శోకాన్ని మిగులుస్తున్నాయి. హత్రాస్‌ ఘటనపై దేశం మొత్తం రగిలిపోతుండగా ఆ గ్రామానికి క

    లోక్‌స‌భ స్పీక‌ర్ ఇంట్లో విషాదం

    September 30, 2020 / 03:46 PM IST

    Lok Sabha Speaker:లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి ఓంబిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా(92)కన్నుమూశారు.జ‌స్థాన్ రాష్ట్రం కోటాలోని త‌న నివాసంలో శ్రీకృష్ణ బిర్లా తుదిశ్వాస విడిచారు. శ్రీకృష్ణ బిర్లా గ‌త కొన్ని రో�

    భారత్ దుఃఖిస్తుంది : ప్రణబ్ మృతిపై ప్రముఖుల విచారం

    August 31, 2020 / 07:36 PM IST

    ఇవాళ(ఆగస్టు-31,2020) మధ్యాహ్నం భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) కన్నుమూశారు. ఈ విషయాన్ని అయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు,ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశా�

    ప్రణబ్ రాజకీయ ప్రస్థానం సాగిందిలా

    August 31, 2020 / 06:51 PM IST

    భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఇవాళ(ఆగస్టు-31,2020) మధ్యాహ్నం ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ ద్వారా తెలిపారు.. కాంగ్రెస్ హయాంలో సంక్షోభ పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ ప్రస్థ�

    కరోనాతో కన్యాకుమారి ఎంపీ కన్నుమూత

    August 28, 2020 / 09:43 PM IST

    తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ హెచ్. వసంతకుమార్(70) కన్నుమూశారు. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వసంత్‌కుమార్… కరోనాతో ఆగస్ట్ 10న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు చేసిన యత్నాలు ఫలిం

    కరోనాతో మరో తెలుగు నేత కన్నుమూత, ఆయన ఆటోలో అసెంబ్లీకి వెళ్లేవారు

    August 4, 2020 / 08:30 AM IST

    భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు నిన్న(ఆగస్టు 3,2020) కరోనా పరీక్ష చేయించారు. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయ�

    కేబినెట్‌లో విషాదం, కరోనాతో మహిళా మంత్రి మృతి, సంతాపం తెలిపిన సీఎం

    August 2, 2020 / 12:55 PM IST

    కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులనూ కాటేస్తోంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ మంత్రి కరోనాకు బలయ్యారు. ఉత్తర ప్రదేశ్‌ మంత్రివర్గంలో విషాదం నెలకొంది. యోగి కేబినెట్ లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న కమల్ రాణి

    సుశాంత్ ఘటన మరువక ముందే, మరో యువ నటుడు ఆత్మహత్య

    July 30, 2020 / 11:12 AM IST

    బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన మరవకముందే.. మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మరాఠీ యువ నటుడు అశుతోష్ భక్రే(32) ఉరివేసుకుని ప్రాణాలు తీసున్నాడు. బుధవారం(జూలై 29,2020) సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్‌లో తన ఇంట్లోనే అశుతో

    డాక్టర్ కు కరోనా..చేర్చుకోని ఆసుపత్రులు..చివరకు మరణించిన కరోనా యోధుడు

    July 23, 2020 / 01:41 PM IST

    కరోనా వైరస్ ను అరికట్టేందుకు..రోగులకు చికిత్స చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఆ డాక్టర్. కానీ అదే డాక్టర్ కు వైరస్ సోకితే…మూడు ఆసుపత్రులు చేర్చుకొనేందుకు నో చెప్పాయి. ఫలితంగా…వైరస్ తో పోరాడుతూ కన్నుమూశాడు ఆ కరోనా యోధుడు. ఈ ఘటన బెంగుళూరులో చో

    వైసీపీ ఎమ్మెల్యే భర్త మృతి, సీఎం జగన్ సంతాపం

    July 22, 2020 / 08:53 AM IST

    శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త రెడ్డి నాగభూషణరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం(జూలై 21,2020) రాత్రి తుది

10TV Telugu News