Home » dies
కరోనా మహమ్మారి దేశంలో విలయం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ లో ఈ మహమ్మారి మరింత ప్రాణాంతకంగా మారింది. దేశవ్యాప్తంగా ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటోంది. ఇప్పటికే ఎంతో మంది సామాన్యులతో పాటు ప్రముఖులను కరోనా కాటేసింది. తాజాగా మరో ప్రముఖ వ్యక్తి కరోన
రోనాతో చికిత్స పొందుతూ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మరణించారు.
కరోనా మమమ్మారి సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నింపుతోంది. కరోనా కారణంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు కన్నుమూశారు. తాజాగా మరో నటి కోవిడ్ కు బలైంది. చిచోరే, గుడ్ న్యూస్ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి అభిలాషా పాటిల్ (40) కరోనాతో
Corona Positive : కరోనావైరస్ మహమ్మారి.. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయులను చేస్తోంది. మన ఇంట్లో వాళ్లే అయినా.. వారికి కరోనా అని తెలిస్తే చాలు అటు వైపు కూడా వెళ్లే సాహసం చెయ్యడం లేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ కూతురు ధైర్యం చేసింద�
కరోనావైరస్ మహమ్మారి కారణంగా మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి (69) కరోనాతో చనిపోయారు. విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కొవిడ్ బారిన పడిన
Woman Engineer Dies of Covid : కరోనా కాటు పడిందంటే ఊపిరి ఆడక ప్రజల పాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఆస్పత్రి వెళితే..బెడ్ దొరకదు. ఆక్సిజన్ అందలేదు..దీంతో కారులోనే ఓ యువ ఇంజనీర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జిమ్స్ ఆసుపత్రిలో జరిగిన విషా
కరోనావైరస్ మహమ్మారి సినీ పరిశ్రమను వెంటాడుతోంది. సినీ ప్రముఖులను కరోనా కాటేస్తోంది. ఇప్పటికే పలువురు కోవిడ్ తో చనిపోయారు. తాజాగా మరో యంగ్ డైరెక్టర్ ను మహమ్మారి బలితీసుకుంది.
Trinamool Candidate Wife Dies Of Covid, Wife Accuses Election Body Of Murder కరోనా సోకి టీఎంసీ అభ్యర్థి మరణించడంతో ఆయన భార్య.. ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థిగా బరిలో నిలిచిన కాజల�
దేశంలో కరోనాకు ఇప్పటికే ఎందరో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు బలైయ్యారు.
అసోం మాజీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ లీడర్ భూమిధర్ బర్మన్(91) కన్నుమూశారు.