Home » diesel
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట లభించినట్లు అయ్యింది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా? అంటే అవునంటున్నాయి అధికార బీజేపీ వర్గాలు. 2024వ సంవత్సరంలో జరగనున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజలకు ఊరట కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం యోచిస్తో�
Refueling Your Car : పెట్రోల్ బంకుకి వెళ్లిన సమయంలో ప్రతి వాహనదారుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. తప్పకుండా కొన్ని విషయాలు చెక్ చేసుకోవాల్సిందే. లేదంటే మోసపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో తాజాగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెరుగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య పాకిస్థాన్ శుక్రవారం పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను మరోసారి పెంచింది.....
దేశంలో పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తాము సిద్ధమని, అయితే, ఇది రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (పీహెచ్డీసీసీఐ)తో
బీజీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. అందులో ముఖ్యంగా ధరల పెంపు.. నిత్యవసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు వంటి వాటిని కాంగ్రెస్ తరుచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కాంగ్రెస్ పార్టీకి అ�
దేశంలో ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పలు కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రానికి సూచించార
APSRTC : ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచారు. ఇది శ్రీవారి భక్తులపై పెనుభారాన్ని మోపుతోంది. ఇంతకు ముందు వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీలకు అదనంగా డీజిల్ సెస్ పేరిట కొంత మొత్తాన్ని వసూలు చేస్తోంది. ఈరోజు నుంచి డీ�
శ్రీలంకలో ఇంధన సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రాజధాని కొలంబో శివారు పానదురాలో డీజిల్ కోసం క్యూలైన్ లో ఉన్న ఆటో డ్రైవర్(53) బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు.
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ సాయం కొనసాగిస్తోంది. తాజాగా 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్ను ఆ దేశానికి పంపింది.