బీజీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. అందులో ముఖ్యంగా ధరల పెంపు.. నిత్యవసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు వంటి వాటిని కాంగ్రెస్ తరుచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కాంగ్రెస్ పార్టీకి అ�
దేశంలో ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పలు కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రానికి సూచించార
APSRTC : ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచారు. ఇది శ్రీవారి భక్తులపై పెనుభారాన్ని మోపుతోంది. ఇంతకు ముందు వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీలకు అదనంగా డీజిల్ సెస్ పేరిట కొంత మొత్తాన్ని వసూలు చేస్తోంది. ఈరోజు నుంచి డీ�
శ్రీలంకలో ఇంధన సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రాజధాని కొలంబో శివారు పానదురాలో డీజిల్ కోసం క్యూలైన్ లో ఉన్న ఆటో డ్రైవర్(53) బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు.
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ సాయం కొనసాగిస్తోంది. తాజాగా 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్ను ఆ దేశానికి పంపింది.
పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించటంతో ఇప్పుడు రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్ ను తగ్గిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజస్ధాన్ కేరళ రాష్ట్రాలు స్పందించాయి.
శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రోజు రోజుకు పరిస్ధితులు మరింతగా దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఇంధన కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది.
Petrol, Diesel Prices Today : భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. మంగళవారం (మార్చి 29) కూడా మళ్లీ పెరిగాయి. ఆయిల్ కంపెనీలు సవరించిన ధరలను ప్రకటించాయి.
బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్పై భారీగా ఎక్సైజ్ డ్యూటీ పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు సూర్జేవాలా. 2014లో పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9 రూపాయల 20 పైసలు...
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజుల్లో మూడు సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు రూ.112.51కు చేరుకున్నాయి. దేశ రాజధానిలో రూ.97.81కు అమ్మతుండగా డీజిల్ ధర రూ.89.07కు..