Home » diesel
పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించటంతో ఇప్పుడు రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్ ను తగ్గిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజస్ధాన్ కేరళ రాష్ట్రాలు స్పందించాయి.
శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రోజు రోజుకు పరిస్ధితులు మరింతగా దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఇంధన కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది.
Petrol, Diesel Prices Today : భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. మంగళవారం (మార్చి 29) కూడా మళ్లీ పెరిగాయి. ఆయిల్ కంపెనీలు సవరించిన ధరలను ప్రకటించాయి.
బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్పై భారీగా ఎక్సైజ్ డ్యూటీ పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు సూర్జేవాలా. 2014లో పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9 రూపాయల 20 పైసలు...
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజుల్లో మూడు సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు రూ.112.51కు చేరుకున్నాయి. దేశ రాజధానిలో రూ.97.81కు అమ్మతుండగా డీజిల్ ధర రూ.89.07కు..
Household Budget : ఈ ఏడాదిలో మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. ఇదే సమయంలో భారీగా ధరలు పెరిగిపోయాయి. మార్చి నెలలో ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రావణుడు ఏలిన బంగారు లంకలో.. నేడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక.. అన్నమో రావణా అంటూ ఘోషిస్తోంది.
రష్యా-యుక్రెయిన్ యుధ్ధం అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాలలో ఆయిల్ రేట్లు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని ఆయిల్ కంపెనీ లంక ఇండియన్ ఆయి
ఇంటి ఇల్లాలు త్వరలో బాంబు లాంటి వార్త వినాల్సి వస్తుంది. గత కొద్ది నెలలుగా స్ధిరంగా ఉన్న గృహా వినియోగ గ్యాస్ ధరలు మరో వారం రోజుల్లో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
పెట్రోల్, డిజీల్ను హోం డెలివరీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL).