digital display board

    Fine To BJP: డిజిటల్ బోర్డు… బీజేపీకి జీహెచ్ఎంసీ ఫైన్

    June 29, 2022 / 12:28 PM IST

    అనుమతి తీసుకోకుండా డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసినందుకుగాను, రూ.50 వేలు జరిమానా విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఈ బోర్డు ఏర్పాటు చేసినప్పటి నుంచి దీన్ని తొలగించేందుకు పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

10TV Telugu News