Home » Digvijaya Singh
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈనెల 18న ఏపీలోకి ప్రవేశించనుంది. ఈ మేరకు పాదయాత్ర ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ లు చర్చించారు.
నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుండటంతో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్లు నేడు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. వీరిలో ఎవరోఒకరు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా అధ్యక్�
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే పోటీ గారుగా శశి థరూర్ ఉన్నారు. ఇక నాలుగైదు రోజుల క్రితం తాను కూడా పోటీకి సిద్ధమని ప్రకటించిన దిగ్విజయ్.. మధ్యలో ఒకసారి పోటీ చేయనని, మళ్లీ గురువారం ఎట్టకేలకు పోటీ చేస్తున్నట్లు స్పష్టం
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఓ పోలీసు కాలరు పట్టుకుని నెట్టేశారు. మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు, అధికారులు బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి మేరకు వారికి అనుకూలంగా పనిచేశారని నిరసన తెలుపుతూ భోపాల్లోని �
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ చేయనున్న భారత్ జోడో యాత్ర (సమైక్య భారత యాత్ర)ను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇదే విషయంపై న్యూఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై చర్చించా�
అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర హోంమంత్రి అమిత్షా, ఆర్ఎస్ఎస్ పై నిప్పులు చెరుగుతూ ఉండే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఉన్నట్లుండి ఆర్ఎస్ఎస్,అమిత్ షాపై ప్రశంసల వర్షం
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆందోళనకు దిగారు.
Narendra Tomar కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు వ్యవసాయం గురించి ఏమీ తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. తోమర్ మంచి వ్యక్తి అని..కానీ ఆయనకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. నూతన వ్యవ�
Construction of Ram Mandir: సీనియర్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ రూ.లక్షా 11వేల 111రూ విరాళాన్ని నేరుగా ప్రధాని మోడీకే పంపించారు. అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం విరాళం ఇవ్వాలనుకున్నానని ఎక్కడ ఇవ్వాలో ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో నేరుగా ప్రధానికే పంపినట్లు మ
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి తన వ్యాఖ్యలతో వేడి పుట్టించారు. బీజేపీ, భజరంగ్ దళ్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ..వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI నుంచీ బీజేపీ, భజ్రంగ్ దళ్..భారీగా డబ్బు తీసుకున్నాయని ఆరోపించా�