Home » direct
దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. చిత్ర షూటింగ్ సమయంలో ఓ గుర్రం మృతికి కారణమైనట్లు అతడిపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్ఆర్బీ ఎన్ టీపీసీ అభ్యర్దులకు కొన్ని నెలల నిరీక్షణకు తెరపడే సమయం దగ్గరకు వచ్చేసింది. పరీక్ష నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లును వేగవంతం చేసింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు. దానికంటే ముందుగానే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఆర్ఆర్ బీ నిర్ణయిం
ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో చెల్లించాలని ఏపీ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్ తో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు 50 శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. విశ�
కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.
ఐసీఐసీఐకి ఓ జిల్లా వినియోగదారుల ఫోరమ్ షాక్ ఇచ్చింది. హోమ్ లోన్ వడ్డీని రీసెట్టింగ్ చేసిన విషయం వినియోగదారుడికి చెప్పడంలో బ్యాంకు విఫలమైందని,దీంతో సదరు వినియోగదారుడికి 55వేల రూపాయలు చెల్లించాల్సిందేనని ఐసీఐసీఐకి సూచించింది. 2006లో హైదరాబాద్
హరర్ కే హడలెత్తిస్తున్నాడు త్రిల్లర్ సినిమాల దర్శకుడు రాఘవ లారెన్స్. వరుసగా దెయ్యం సినిమాల సీక్వెల్ లతో ప్రేక్షకులను భయపెట్టిస్తున్నాడు.
పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి చెందిన ప్రభుత్వం సీజ్ చేసిన ఖరీదైన పెయింటింగ్ లను అధికారులు మంగళవారం(మార్చి-26,2019) అధికారులు వేలంపాట వేయనున్నారు. ముంబైలో ఇవాళ నీరవ్ కి చెందిన 68 పెయింటింగ్ లను బహిరంగ వేలంపాటలో పెట�