Home » Director puri jagannath
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.
ప్రతి ఇండస్ట్రీలోను చాలామంది మంచి స్నేహితులైన వారు ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి మిత్రులు ఉన్నారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, సింగర్స్ ఇలా మనసులు కలిసి స్నేహాన్ని పంచుకునే వారు టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. ఆగస్టు 6 ఆదివారం
రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా మీద రోజురోజుకీ హైప్స్ పెంచేస్తున్నారు. టాలీవుడ్ హీరో సినిమాకి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ యాడ్ అయినప్పుడే సినిమా వేరే లెవల్..
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విచారణ ముగిసింది. 10 గంటలపాటు ఈడీ అధికారులు పూరీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీశారు.
డ్రగ్స్ కేసులో ఈ నెల 31 నుంచి విచారణ ప్రారంభించనుంది ఈడీ.. సెప్టెంబర్ 22 లోగ సినీ స్టార్స్ విచారణ ముగించేలా సమన్లు జారీ చేసింది.
డ్రగ్స్ కేసులో సిట్ క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత ఈడీ తిరిగి నోటీసులు పంపింది. బుధవారం ఈడీ అధికారులు టాలీవుడ్ కి చెందిన 16 మందికి నోటీసులు పంపారు.
రామ్ గోపాల్ వర్మ.. వివాదాలు ఎక్కడ ఉన్నా హగ్ చేసుకొని మరీ తెచ్చిపెట్టుకోవడం ఈయన స్టైల్. ఆయన చెప్పేది మంచిదే అయినా వివాదాస్పదం కావాలనే చెప్తారేమో అనిపిస్తుంది. సినిమా గురించి మాట్లాడినా.. మన హీరోల గురించి మాట్లాడినా.. ఆయనకి నచ్చింది.. అనిపించిం�
Puri musings : కాబోయే భర్త గురించి అమ్మాయిలు పెద్ద పెద్ద ఎక్స్ పెటేషన్స్ పెట్టుకోవద్దనీ..ఏ అమ్మాయికి ‘‘మిస్టర్ పర్ ఫెక్ట్’’భర్త దొరకడనీ అందుకని పెద్దగా ఆశలు పెట్టుకోవద్దనీ..తన ఊహలకు తగిన భర్త దొరకకపోతే తరువాత వారు బాధపడాల్సి వస్తుందని కాబట్టి పెద్�
వాతావరణంలో మార్పులు.. గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ బయపెడుతున్న అంశం.. మన దేశంలో కూడా ఇప్పుడు వాతావరంణంలో మార్పులు అనే విషయం భయం పుట్టిస్తుంది. ఈ క్రమంలో ఇదే విషయమై ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి లేటెస్ట్గా ఓ లేఖన�