Home » Director Selva Raghavan
ధనుష్, కార్తీ కలిసి ఓ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో నటించబోతున్నారు.
డైరెక్టర్ సెల్వరాఘవన్.. ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమా మళ్ళీ చూశాను. వెంకీ గారు, త్రిషతో వర్క్ చేయడం గొప్ప అనుభవం. దీనికి సీక్వెల్ తీయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని ట్వీట్ చేశారు.
సెల్వ రాఘవన్ గత మూడు సినిమాలు కూడా పరాజయం చెందాయి. ఇదే సమయంలో నటుడిగా మాత్రం ఆకట్టుకుంటూ బిజీ అవుతున్నాడు. తాజాగా ఓ తమిళ అభిమాని సెల్వ రాఘవన్ తీసిన ఫస్ట్ సినిమాని టీవీలో చూస్తూ దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.