Home » Director
‘నా తొలి సినిమా ‘ఎన్కౌంటర్’ 1997 ఆగస్టు 14న విడుదలైంది. ఏడాది తర్వాత సరిగ్గా అదే రోజున ‘శ్రీరాములయ్య’ రిలీజ్ అయింది. దర్శకుడిగా నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఆగస్టు 14 నాకు చాలా ప్రత్యేకమైన తేది. అందుకే ఆ రోజేనే ‘వేదిక’ సంస్థను ప్రారంభిస్తున�
రష్యా కరోనా వ్యాక్సిన్ పై ప్రముఖ వైద్య నిపుణులు, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుట్నిక్వీ’ పట్ల ఆచితూచి వ్యవహరించాలని అన్నారు. ఈ వ్యాక్సిన్ను వాడే ముందు�
యన్.టి.ఆర్ బయోపిక్ సినిమా గురించి దర్శకుడు దేవా కట్టా, నిర్మాత విష్ణు ఇందూరి మధ్య ట్విట్టర్ వేదికగా వివాదం కొనసాగుతోంది. సోమవారం రాత్రి (ఆగస్టు 10) దేవా కట్టా చేసిన ట్వీట్తో వీరి మధ్య వివాదం నెలకొన్న వెలుగులోకి వచ్చింది. ‘‘ప్రారంభంలో నేను రాస�
‘‘తమిళ చిత్ర పరిశ్రమకు బాలచందర్గారు నన్ను పరిచయం చేశారు. అయితే, నన్ను పెద్ద నటుణ్ణి చేసింది పంజు (పంజు అరుణాచలం)గారే’’ అని రజనీకాంత్ అన్నారు. ‘The Star Maker Panchu Arunachalam’ డాక్యుమెంటరీ ట్రైలర్లో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘రాజాధి రాజా’, ‘గురుశిష్య’, ‘కళుగు’, ‘
సూపర్స్టార్ మహేష్ బాబుకు పుట్టినరోజు కానుకగా ఇప్పటివరకు ఎవరూ ఇవ్వని అరుదైన కానుకలను బహూకరించాడు కిరణ్ అనే ఓ ప్రతిభా కిరణం. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘రమణా లోడెత్తాలిరా’ ఫైట్తో పాటు… కొండారెడ్డి బురుజు సెంటర్-ఇంటర్వెల్ బ్యాంగ్ ఫ�
ప్రపంచమంతా కరోనా మహమ్మారితో హడలెత్తుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. కరోనా పేరుతో రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. ఏ రోగమొచ్చినా కరోనా పేరు చెప్పి ట్రీమ్ మెంట్ కోసం వేల నుంచి లక్షలు వసూలు చేస్తున�
”నేనే రాజు నేనే మంత్రి” డైరక్టర్ తేజకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఓ వెబ్ సిరీస్ కోసం ముంబై వెళ్లిన తేజకు అక్కడే ఇన్ఫెక్షన్ సోకినట్లుగా అనుమానిస్తున్నారు. మొన్నటి వరకు బాలీవుడ్ పరిశ్రమలో కలకలం రేపిన కరోనా మహమ్మారి ఇప్పుడ�
ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) కన్నుమూశారు. ఆయన గత కొద్దికాలంగా వృద్దాప్య సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దికాలంగా ఇంటి వద్దే చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆరోగ్య�
హీరోలను మాస్ కోణంలో ఆవిష్కరించడంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ స్టైలే వేరు. ఆయన సినిమాల్లో టేకింగే కాదు.. డైలాగులకు కూడా అభిమానులుంటారు. ఆయన సినిమాల్లోని డైలాగ్స్ ఎనర్జిటిక్గా, మన చుట్టూ ఉన్న పాత్రల స్వభావాన్ని తెలియజేసేలా ఉంట�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో పలువురు సినీ సెలబ్రిటీలు స్వచ్ఛందంగా భాగమవుతున్నారు. తాజాగా రష్మిక మందన్నా ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి హీరోయిన్ రాశీఖన్నా మొక్కలు నాటింది. ఈ సంద�