Home » Director
బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యంగ్ హీరో సుశాంత్ మరణం..పై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించిన కాప్స్ తాజాగా ముంబై పోలీసులు Filmmaker Aditya Chopra స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. వెర్సోవా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆదిత్య…ను
‘క్షణం’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న యువ దర్శకుడు రవికాంత్ పేరెపు ఓ ఇంటివాడయ్యాడు. సుమారు 5 సంవత్సరాలుగా వీణా ఘంటశాల అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న రవికాంత్ ఎట్టకేలకు ఈ శనివారం చెన్నైలో అతి తక్కువ మంది సమక్షంలో తన పెళ్లి వేడుకను ముగించినట్లు�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది ఈ చాలెంజ్లో భాగంగా నటీనటులు, ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు. ప్రముఖ హీరోయి
కరోనా వైరస్ అందర్నీ అష్టకష్టాల పాలు చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని సెలబ్రెటీల వరకు ఈ వైరస్ బారిన పడుతున్నారు. దీని కారణంగా కొన్ని రంగాలు పనిచేయకుండా పోయాయి. అందులో సినిమా రంగం కూడ ఒకటి. షూటింగ్స్ లేకపోవడంతో…దర్శక, నిర్మాతలు, హీరోలు �
కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది ? దీని నుంచి ఎప్పుడు బయటపడుతాం ? ఇలాంటి ఎనో ప్రశ్నలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. కానీ..తొందరలోనే వ్యాక్సిన్ వచ్చేస్తుందని భారతదేశానికి చెందిన కొన్ని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. అందుకనుగుణంగా ప్రయోగాలు
మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బా�
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. త
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన కూతురు మరియు కూతురి స్నేహితురాలుతో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కులో హీరోయిన్, దర్శకుర
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత మోసాలు చేసే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. వివిధ రూపాల్లో అమయాకులను మోసం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ మోసం చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకట�
సోషల్ మీడియా.. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు స్వతంత్రంగా భావాలను పంచుకునే వేదికగా మారింది. అయితే ఇలా సెలబ్రిటీలు తమ భావాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు వారు ట్రోలింగ్కు గురవుతున్నారు. తాజాగా డైరెక్టర్ తరుణ్ భాస్క�