Home » Director
దేశంలో ఇప్పుడొక రియల్ హీరో అతడు. శత్రు సైన్యానికి చిక్కినా అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించిన ధీరుడు. దేశ రక్షణ రహస్యాలను కాపాడిన వీరుడు. శత్రువుల చెరలో ఉన్నా చెదరని స్థైర్యంతో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశాడు. అతడే భారత వాయుసేన వింగ్ కమాండర�
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపట్ల సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ..సోషల్ మాధ్యమాల్లో ట్వీట్లు చేశారు. ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 22వ తేదీ శుక్ర�
సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా పెరలాసిస్ వ్యాధితో బాధ పడుతున్నారు. గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పాలకొల్లులో నరసింహ మూర్తి
సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా పెరలాసిస్ వ్యాధితో బాధ పడుతున్నారు. గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పాలకొల్లులో నరసింహ మూర్తి
ఆయన మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆ తర్వాత బాలకృష్ణతో తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మంగమ్మగారి మనవడు బిగ్గెస్ట్ హిట్.
చిక్మంగళూరు : ఆవు పేడ ఖరీదు రూ.1.25 లక్షలు..అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..కానీ ఇది అక్షర సత్యం. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే..అంత ఖరీదైన ఆవుపేడ చోరీకి గురయ్యింది. చోరీ చేసిన వ్యక్తి కూడా ఎవరో కాదు ఓ ప్రభుత్వం ఉద్యోగి. కర్ణాటకలోని చిక్ మంగళూరులో ఒక వింత చ
సీబీఐ నూతన డైరక్టర్ గా రిషి కుమార్ శుక్లా సోమవారం(ఫిబ్రవరి-4,2019) భాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో సీబీఐ డైరక్టర్ గా భాధ్యతలు చేపట్టిన ఆయనకి అధికారులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. రెండేళ్లపాటు శుక్లా ఈ పదవిలో �
ఢిల్లీ : జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే. 2018లో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఉత్తమ విధులు నిర్వహించిన అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానం చేయనున్నారు. వెల్పేర్ ఆఫ్ డిసబుల్ అ�
ఢిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ డైరెక్టర్ గా మరోసారి బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాత్కాలిక సీబీఐ డైరెక్టర్ గా నాగేశ్వరరావు చేసిన అధికారుల బదిలీలను రద్దు చేశారు. అక్టోబర్ 24 నుంచి జనవరి 8 వరకు జరిగిన