Home » discount
ఎస్ యూవీని ప్రెస్టీజ్, ప్రీమియం, లిమోసిన్ అనే మూడు ట్రిమ్ లలో ఈ కారును మార్కెట్లో అందిబాటు ఉంది. 200హెచ్ పీ పవర్ శక్తిని కలిగి గరిష్టంగా 440 టార్కును ఉత్పత్తి చేస్తుంది.
రోడ్లపై కాలం చెల్లిన వాహనాలకు కొదవేం లేదు.. అనుమతి లేకపోయినా.. వదులుకోలేక కాలం చెల్లిన వాహనాలతో తిరిగేవాళ్లు ఎక్కువగానే ఉన్నారు. ఈ క్రమంలో ఆర్టీఏ అధికారులు.. ‘కాలం చెల్లిన వాహనాలను వదిలించుకోండి.. రాయితీతో కొత్త వాహనాలు పొందండి’ అంటూ కొత్త �
2021-22 బడ్జెట్లో స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని(voluntary vehicle scrapping policy) ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, వాణిజ్య(కమర్షియల్) వాహనాలకు 15 ఏళ్ల కాలం గడిచాక తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పార�
cm jagan bumper offer to women: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న స్మార్ట్ ఫోన్లు కొనే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ రోజున ఫోన్ కొని…దిశ యాప్ను డౌన్లోడ్�
Telangana Govt Diwali gift : తెలంగాణ సర్కార్ ప్రజలకు దీపావళి కానుక ప్రకటించింది. కరోనా కారణంగా..ఇప్పటికే అతలాకుతలమైన ప్రజల ఆర్థిక వ్యవస్థను బాగు చేసే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తీసుకున్న ని
ప్రస్తుతం ప్రపంచంలో కరోనా టైం నడుస్తోంది. లక్షలాది సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే విధంగా కొనసాగుతోంది. రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిపై ప్రశంసలు కురుస్తున్నాయి. వీరి ఆరోగ్యం కోసం ప్రభుత్వా
టెలికాంలో అగ్రగామిగా మారిన జియో ఐయూసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్యాక్ల రేట్లు పెరిగిపోయాయి. రూ.399 రీచార్జ్కు 1.5జీబీ ఇస్తున్న జియో.. ఐయూసీలు కూడా కలిపి అదనంగా తీసుకుంటుంది. ఈ స్కీం వచ్చిన తర్వాత ఆల్ ఇన్ వన్ ప్యాక్ అంటూ రూ.444, రూ.555లతో సిద్ధమైంద�
దీపావళి పండుగకి పేదవారు కూడా ఖరీదైన బట్టలు వేసుకోవాలనే ఉద్దేశ్యంతో తమిళనాడులో ఓ బట్టల దుకాణం లో భారీ డిస్కౌంట్ ఇచ్చారు. ఒక రూపాయికి చొక్కా, 10 రూపాయలకు నైటీ విక్రయించారు. చెన్నైలోని చాకలి పేట లో బట్టల కొట్టు నడిపే ఆనంద్ అనే వ్యాపారి �
మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా మెట్రో రైలు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ప్ర
దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచటానికి, ఓటర్ల లో అవగాహన కల్పించటానికి ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.