Home » discussions
మీరు కాంగ్రెస్ లో చేరితే మీరు కోరుకుంటున్నట్లుగానే ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేయొచ్చని సునీల్ టీమ్ జూపల్లి, పొంగులేటిలతో చర్చలు జరుపుతోంది.
భారత్కు అభ్యంతరాలు ఉన్నాయని తెలిసినప్పటికీ...చైనా నిఘా నౌకను తమ జలాల్లోకి అనుమతించిన శ్రీలంక...ఇప్పుడు మాత్రం బతిమాలే ధోరణిలోకి దిగింది. భారత్ తమ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని, ఇది దౌత్య సమస్య కాకూడదని కోరుకుంటోంది. మరోవైపు శ్రీలంక ఆర్థిక �
ఇంతకుముందు భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య చివరి రౌండ్ చర్చలు గత మార్చి 11న జరిగాయి. ఇవాళ జరిగే చర్చల్లో దేప్పాంగ్ బల్గే, డెమ్చోక్ల్లో సమస్యల పరిష్కారంతో పాటు అన్ని ఘర్షణ పాయింట్ల నుంచి వీలైనంత త్వరగా దళాలను వెనక్కి పిలవ�
చర్చల్లో భాగంగా యుక్రెయిన్ ప్రధానంగా రెండు డిమాండ్లను రష్యా ముందు ఉంచింది. మొదటి డిమాండ్ రష్యా తక్షణమే కాల్పుల విరమణ చేయాలని యుక్రెయిన్ పట్టుబడుతోంది.
కాసేపటి క్రితం యుక్రెయిన్ రష్యాకు భిన్నమైన ప్రకటన చేసింది . యుద్ధంలో నైతిక విజయం తమదేనని, రష్యా మానసిక స్థైర్యం కోల్పోయిందని, బలహీనపడిందని ఆరోపించింది.
మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. ముంబైకి రావాలని, తన ఆతిథ్యాన్ని అందుకోవాలని సీఎం ఉద్ధవ్ సీఎం కేసిఆర్ ను ఆహ్వానించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గోవాలోని దర్బందోరాలో నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీకి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అప్ఘానిస్తాన్కు మానవతా సాయం అందజేస్తామని అమెరికా హామీ ఇచ్చిందని తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం తెలిపింది.
కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, పూర్తిగా కరోనాకు పూర్వం పరిస్థితి వచ్చేందుకు ఇంకా ఎంతో సమయం పట్టేలా కనిపిస్తుంది.
సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభనపై శనివారం భారత్-చైనా సైన్యాలు నిర్వహించిన 12వ విడత చర్చలపై సోమవారం(ఆగస్టు-2,2021) సంయుక్త ప్రకటన విడుదలైంది.