disengagement

  • Sonia Gandhi : దళాల ఉపసంహరణతో భారత్ కు నష్టం!

    June 15, 2021 / 05:31 PM IST

    గతేడాది ఇదే రోజున తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులర్పించారు.

  • పాంగాంగ్​ వెంబడి భారత్-చైనా బ‌ల‌గాల ఉపసంహ‌ర‌ణ పూర్తి ‌

    February 19, 2021 / 04:55 PM IST

    Pangong Tso తూర్పు లడఖ్‌లో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెమ్మదిగా సడలుతున్నాయి. వాస్త‌వాధీన రేఖ ద‌గ్గ‌ర పాంగాంగ్ స‌ర‌స్సుకు ఇరువైపులా ఇండియా, చైనా బ‌ల‌గాల ఉపసంహ‌ర‌ణ ప్ర‌క్రియ శుక్ర‌వారం పూర్త‌యింది. భారత దళాలు…

  • బలగాల ఉపసంహరణపై చైనాతో ఒప్పందం..రాజ్ నాథ్ కీలక ప్రకటన

    February 11, 2021 / 04:08 PM IST

    Rajnath Singh తూర్పు లడఖ్ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న సైనిక ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని గురువారం(ఫిబ్రవరి-11,2021) రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. పాంగాంగ్​…

  • భారత్​-చైనా మధ్య రేపు సరిహద్దు చర్చలు

    August 19, 2020 / 09:28 PM IST

    తూర్పు లడఖ్ లో బలగాల ఉపసంహరణ, సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​ చైనా దేశాలు గురువారం మెకానిజమ్‌ ఫర్‌ కన్సల్టేషన్ అండ్‌ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమవేశాన్ని నిర్వహించనున్నాయి. ఇరు దేశాల సంయుక్త కార్యదర్శుల స్థాయిలో ఈ…

  • డ్రాగన్ వక్రబుద్ధి : సరిహద్దులో 40 వేల మంది సైన్యం

    July 23, 2020 / 08:28 AM IST

    సరిహద్దులో సైన్యాన్ని ఉపసంహరించుకుంటాం..అంటూ చెప్పిన చైనా..వక్రబుద్ధిని చాటుతోంది. తన సైన్యాన్ని మోహరిస్తూ..నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మోహన్ రేఖ వెంబడి దాదాపు 40 వేల మంది సైనికులను తరలించింది. తూర్పు…

10TV Telugu News
google preferred