Home » disha
Disha Encounter: గతకొంత కాలంగా క్రియేటివిటీని పక్కన పెట్టి వాస్తవ సంఘటనల ఆధారంగానే సినిమాలు తీస్తూ.. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తున్నారు కాంట్రవర్సీ కింగ్.. వివాదాస్పద దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మ.. తన సినిమాలకు పబ్లిసిటీ ఎలా చెయ్యాలన�
AP CM YS Jagan Review on Disha act : రైతులకు రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఆయన క్యాంపు కార్యాలయంలో దిశ’ చట్టం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా రైతుల సమస్యలపై కూడా చర్చించారు. రైతుల సమస్యలప�
‘Disha’ Incident : నలుగురు కలిసి ప్లాన్ చేశారు. స్కూటీ పంక్చర్ పేరుతో డ్రామా ఆడారు. నమ్మించి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆపై సజీవదహనం చేశారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున దిశను చంపేశారు. ఆపై పోలీసుల ఎన్కౌంటర్లలో నిందితులు నలుగురూ చనిపోయారు
cm jagan announces police recruitment notification : పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇందుకు డిసెంబర్ లో నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్ జారీ చేస్తామని, నాలుగు దశల్లో 6500 పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడి�
divya tejaswini murder case: బెజవాడ ప్రేమోన్మాదం ఘటనలో ఊహించని మలుపులు.. రోజులు గడిచే కొద్ది కొత్త కొత్త ట్విస్ట్లు. కత్తి దాడి ఘటనపై ఒక్కొక్కరిది ఒక్కో మాట. రోజులు గడుస్తున్నాయి.. కానీ మిస్టరీ వీడటం లేదు. ఎవరి వాదన వారే చెబుతుండడంతో.. దివ్య కేసులో అసలు నిజాలే
Disha Father : నీ కుటుంబంలో ఇలా అయితే..సినిమా తీస్తావా ఆర్జీవీ అంటూ ప్రశ్నిస్తున్నారు దిశ తండ్రి, మహిళా సంఘాలు. ఆయన కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్నారు. రౌడీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ కాలనీ వద్ద ఉద్రిక్తత వాత�
Disha Encounter First Look: కొద్దికాలంగా వాస్తవిక సంఘటనల ఆధారంగా వివాదాస్పద చిత్రాలు తెరకెక్కిస్తోన్న కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా సంఘటనను బేస్ చేసుకుని రూపొందిస్తున్న తాజా చిత్రం ‘దిశా ఎన్కౌంటర్’కు సంబంధ�
అవినీతి నిరోధక చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా బిల్లు తీసుకురానున్నారు. ‘ది�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. ఏపీ ప్రభుత్వపై ఆయన ఫైర్ అయ్యారు. ఏపీలో దిశ చట్టం, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయని పవన్ ప్రశ్నించారు. రాజమండ్రిలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పవన్ విచారం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం అ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుక గత రాత్రి పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.