Home » disha
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో సంచలన కోణం వెలుగులోకి వచ్చింది. దిశ అత్యాచార నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య మైనర్ అని తేలింది.
సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుల మృతదేహాలకు రీ-పోస్టుమార్టం చేయాలని చెప్పింది.
దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై విచారణ చేపట్టి వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఆదేశాలిచ్చింది. ఇందులో ఓ మార్పు చేసింది. రీ పోస్టుమార్టంను తెలంగాణ రాష్ట్రేతరులతోనే నిర్వహించ
తెలంగాణలో దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసినా.. ఏపీలో దిశ వంటి కఠిన చట్టాలు వచ్చినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు
దిశ నిందితుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుమారులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు.
హత్యలనుమహబూబ్నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోని హైవే ప్రాంతాల సమీపంలో చేసినట్లు నిందితులు అంగీకరించారు. ప్రతి ఘటనలోనూ అత్యాచారం జరిపి చంపేసి కాల్చేశారు.
ఎన్ కౌంటర్ లో చనిపోయిన దిశ కేసు నిందితుల మృతదేహాల విషయం ఎటూ తేలడం లేదు. మృతదేహాల అప్పగింత వ్యవహారం కొలిక్కి రావడం లేదు. మృతదేహాలను వారి
నెలాఖరులోగా దిశకేసుకు ఛార్జిషీట్ వేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. డీఎన్ఏ రిపోర్టుతో పాటు ఫోరెన్సిక్ నివేదికలను సేకరించినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అత్యాచారం జరిగిన ప్రాంతం సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను తీసుకున్నారు. టెక్�
హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్లో మృతదేహం కలకలం రేగింది. ఇసుకలో ఓ మహిళ పుర్రె బయటపడటం సంచలనమైంది. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురంకి చెందిన
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు