Home » disha
దిశ కేసులో నిందితుల మృతదేహాలను భద్రపర్చడం... పోలీసులకు, ఫోరెన్సిక్ నిపుణులకు సవాల్గా మారింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వచ్చి పరిశీలించే వరకూ.. డెడ్
ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఇంతకీ ఎవరా దోషులు? ఎవరు అసలు నిర్దోషులు? హైదరాబాద్ తుకారాంగేట్ పీఎస్ పరిధిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల ముందున్న సవాళ్లు ఇవి. దోషులను పట్టుకునేందుకు విచారణ బృందాన్ని రంగంలోకి దింపినా కేసు మిస్�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో.. సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. తాజాగా పోలీసుల చేతికి మరో కీలక ఆధారం దొరికింది. దిశ కాలేయంలో
దిశ ఘటన ఇంకా మర్చిపోలేదు. అత్యాచారాలకు పాల్పడే వారిని ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళలను ముట్టుకోవాలంటే భయపడేలా ప్రభుత్వాలు చట్టాలు
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఎఫ్ ఐఆర్ కాపీ 10 టీవీ చేతికి చిక్కింది. నలుగురు నిందితుల వయస్సు 19 ఏళ్లని పోలీసులు ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు.
దిశ నిందితుల మృతదేహాల కోసం వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. తమ వారిని ఎప్పుడు తీసుకొస్తారా... ఎప్పుడు చివరిచూపు చూసుకుందామా అని పడిగాపులు
దిశ ఎన్కౌంటర్ నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగించే విషయంలో.. మరింత ఆలస్యమవుతోంది. కోర్టు తీర్పు
సుప్రీంకోర్టులో దిశ నిందుతులపై జరిగిన ఎన్ కౌంటర్ పై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో పిటిషనర్ జీఎస్ మణిని మీరెందుకు ఈ కేసుపై పిటిషన్ దాఖలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. దిశ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ జరిగిన తీరు �
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను న్యాయవాది జీఎస్ మణి తప్పుపట్టారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. నిందితుల మర్డర్ కు సీపీ సజ్జనార్ మాస్టర్ ప్లాన్
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఆ వెంటనే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వుల