Home » disha
దిశ ఘటనలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దిశ ఘటనలో తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. దిశను చంపిన వారిని రెండు బెత్తం
దిశ కుటుంబ సభ్యులు ఎన్ హెచ్ ఆర్ సీ ముందు హాజరయ్యారు. దిశ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) దర్యాఫ్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. దిశ కేసులో
దిశ కుటుంబం తెలంగాణ పోలీసు అకాడమీకి చేరుకుంది. ఎన్ హెచ్ ఆర్ సీ పిలుపు మేరకు దిశ కుటుంబ సభ్యులను పోలీసులు పోలీస్ అకాడమీకి తరలించారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్ సీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణకు హాజరుకావాలని ఎన్ హెచ్ ఆర్ సీ దిశ తల్లిదండ్రులకు పిలుపు ఇచ్చింది.
చటాన్పల్లి ఎన్కౌంటర్తో దిశ ఆత్మ శాంతిస్తుందా..? ఆమె కుటుంబ సభ్యులే కాదు.. సమాజం మొత్తం.. ఔననే అంటోంది. అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత
వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం అంతకన్నా
దిశ ఘటన మర్చిపోక ముందే తెలుగు రాష్ట్రాల్లో వరుసగా దారుణాలు జరుగుతున్నాయి. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తర్వాత కూడా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కొందరు మృగాళ్లలో మార్పు రాలేదు. తాజాగా ఏపీలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాం�
చటాన్పల్లిలో దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎన్హెచ్ఆర్సీ వెళ్లింది. ఎన్కౌంటర్ జరిగిన తీరుని పరిశీలిస్తున్నారు.
ఎన్ కౌంటర్ లో చనిపోయిన దిశ నిందితుల మృతదేహాలను తరలించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహబూబ్ నగర్ పోలీసులు హైకోర్టుని ఆశ్రయించారు. శాంతిభద్రతల