Home » disha
దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది.
దుర్మార్గుల చేతిలో చిత్రహింసలకు గురై..నరక యాతన అనుభించిన దిశ ఉసురు..నిందితుల కుటుంబ సభ్యులను తగిలింది. అయినవారిని కోల్పోయి కంటికి మంటికీ ఏకధాటిగా ఏడుస్తున్నారు నిందితుల కుటుంబ సభ్యులు. ఎన్ కౌంటర్ లో కుక్క చావు చచ్చినవారి కోసం విలపిస్తున్న�
దిశ నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణ నేతృత్వంలో నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
కీలక ఆధారాలు దాచిపెట్టినట్లు చెప్పారు. వాటిని సేకరించేందుకు ఇక్కడకు తీసుకువచ్చిన తర్వాత కాసేపటి వరకూ తటపటాయించి పారిపోయే క్రమంలో నలుగురు చేరి గుంపుగా దాడి చేయడం మొదలుపెట్టారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో ఉన్న నలుగురు నిందితులను ఇవాళ(డిసెంబర్-6,2019)హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. షాద్నగర్ దగ్గర చటాన్ పల్లిలో ఉన
దిశ హత్యాచారం ఘటనలో నిందుతుల్ని ఎన్ కౌంటర్ చేయటాన్ని ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ భాగల్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్ కౌంటర్ ని స్వాగతించిన సీఎం భూపేశ్ దిశ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందన్నారు. నేరస్థుడు తప్పించుకునే సమయంలో పోలీసులకు ఎన్ కౌంటర్ ఒక్�
దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై పోలీసులకు ప్రశంసలు దక్కుతున్నాయి. మరో వైపు మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)దీనిపై సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. వాస్తవాలను తెలుసుకునేందుకు ఒక బ
దిశ నిందితుల ఎన్కౌంటర్పై స్పందించిన నందమూరి బాలకృష్ణ.. ప్రభుత్వానికి, పోలీసులకు కృతజ్ఞతలు..
దిశ ఉదంతం ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దిశా నిందితుల ఎన్ కౌంటర్పై ఆయన స్పందించారు. 2019, డిసెంబర్ 06వ తేదీన ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారాయన. నలుగురు ముష్కరు
దిశా హత్యాచారం కేసులో పారిపోతున్న నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. జాతీయస్థాయి నేతలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు జరిగింది అత్యంత దారుణ ఘటనగా �