Home » disha
ఏపీ కేబినెట్ మహిళలకు అండగా ఉండేలా చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీ క్రిమినల్ లా చట్టం-2019కి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్ట్రన్స్ యాక్ట్ 2019కు మంత్రివర్గం ఆమోదం తె�
నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వెల్దండ మండల కేంద్రంలో నాలుగేళ్ల ఇద్దరు చిన్నారులపై అత్యాచార యత్నానికి పాల్పడాడు 10వ తరగతి విద్యార్థి. ఆదివారం(డిసెంబర్ 8,2019) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అఘాయిత్యం సమయంలో చిన్నారులు భయంతో
దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నలుగురు నిందితులే దిశను హత్య చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఎన్ హెచ్ ఆర్ సీకి సాక్ష్యాలు ఇచ్చారు.
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసు పెట్టారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో మృతదేహాల్ని శుక్రవారం(డిసెంబర్ 13,2019) వరకు
ఎన్కౌంటర్.. సినిమాల్లో మాత్రమే హీరోయిజం. రియల్ లైఫ్లో అస్సలు కాదు. ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేసిన పోలీసులకు... ఆ తర్వాతే అసలు సినిమా కనిపిస్తుంది. ఇంతకీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. అదే నిందితులు దిశను లారీలో ఎక్కించుకుని వెళ్తున్న
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులు పారిపోతుంటే పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదని పోలీసుల్ని ప్రశ్నించింది.
దిశ కేసులో ఎన్కౌంటర్ తర్వాత జనం నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో వరంగల్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 నెలల చిన్నారి హత్య కేసులో దోషి ప్రవీణ్కు శిక్ష
దిశ నిందితుల ఎన్కౌంటర్ను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దర్యాప్తు నాలుగో రోజుకు చేరింది. ఈ మేర ఆ సమయంలో నిందితులతో పాటు ఉన్న పోలీసులను మంగళవారం విచారిచంనున్నట్లు సమాచారం. ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న ఎ
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ విచారణ జరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్కౌంటర్పై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను నియమించింది.