-
Home » Disruption
Disruption
Marathon Disruption : కాంగ్రెస్ నిర్వహించిన మారథాన్లో అపశృతి
అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే... కరోనా విస్తృతి పెరుగుతున్న సమయంలో భారీ మారథాన్ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక తుమ్ముతో విమానం ఆగిపోయింది
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా భయం ఏ రేంజ్
నేడు భారత్ బంద్…బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
ఇవాళ భారత్ బంద్కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంక్ యూనియన్లు కూడా సమ్మె చేస్తుండడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
నగరంలో వదలని వాన : జనజీవనం అస్తవ్యస్తం
భాగ్యనగరంలో వరుణుడు దంచి కొట్టాడు. కుండపోత వానతో నగరం వణికపోయింది. ఆగకుండా రెండు గంటలపాటు వర్షం కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు నరకం అనుభవించారు. సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం సాయంత్రం ను�
రెండో రోజే…ఆగిపోయిన వందే భారత్ ఎక్స్ ప్రెస్
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్ -18) ప్రారంభించిన మరుసటి రోజే నిలిచిపోయింది.శుక్రవారం(ఫిబ్రవరి-15,2019) ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లిన రైలు తిరిగి ఢిల్లీక�
సస్పెన్షన్ వేటు : 45 మంది ఎంపీలపై సస్పెన్షన్
ఢిల్లీ : లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కఠిన చర్యలు చేపట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న 45 మంది ఎంపీలపై 4 రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్కు గురైనవారిలో టీడీపీకి చెందిన 21 మంది ఎంపీలు, అన్నాడిఎంకెకు చెందిన 24 మంది