Disruption

    Marathon Disruption : కాంగ్రెస్ నిర్వహించిన మారథాన్‌లో అపశృతి

    January 5, 2022 / 06:49 AM IST

    అదృష్టవ‌శాత్తు ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు కాలేదు. అయితే... క‌రోనా విస్తృతి పెరుగుతున్న స‌మ‌యంలో భారీ మార‌థాన్ నిర్వహించ‌డంపై విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    ఒక తుమ్ముతో విమానం ఆగిపోయింది

    March 12, 2020 / 03:54 PM IST

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా భయం ఏ రేంజ్

    నేడు భారత్ బంద్…బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం

    January 8, 2020 / 01:33 AM IST

    ఇవాళ భారత్‌ బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంక్ యూనియన్లు కూడా సమ్మె చేస్తుండడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

    నగరంలో వదలని వాన : జనజీవనం అస్తవ్యస్తం

    September 26, 2019 / 12:47 AM IST

    భాగ్యనగరంలో వరుణుడు దంచి కొట్టాడు. కుండపోత వానతో నగరం వణికపోయింది. ఆగకుండా రెండు గంటలపాటు వర్షం కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు నరకం అనుభవించారు. సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం సాయంత్రం ను�

    రెండో రోజే…ఆగిపోయిన వందే భార‌త్ ఎక్స్ ప్రెస్

    February 16, 2019 / 06:44 AM IST

    మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ణానంతో త‌యారైన సెమీ హైస్పీడ్ రైలు వందే భార‌త్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్ -18) ప్రారంభించిన మ‌రుస‌టి రోజే నిలిచిపోయింది.శుక్ర‌వారం(ఫిబ్ర‌వ‌రి-15,2019)  ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లిన రైలు తిరిగి ఢిల్లీక�

    సస్పెన్షన్ వేటు : 45 మంది ఎంపీలపై సస్పెన్షన్

    January 4, 2019 / 12:54 AM IST

    ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కఠిన చర్యలు చేపట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న 45 మంది ఎంపీలపై 4 రోజుల పాటు సస్పెన్షన్‌ వేటు వేశారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో టీడీపీకి చెందిన 21 మంది ఎంపీలు, అన్నాడిఎంకెకు చెందిన 24 మంది

10TV Telugu News