Home » Diwali
అల..వైకుంఠపురములో సినిమా యూనిట్ మరో హీరో లుక్ను విడుదల చేసింది. అల్లు అర్జున్తో పాటు హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన లుక్ను 2019, అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేసింది. రాజ్ అనే పాత్రను సుశాంత్ పోషిస్తున్నారని తెలిపింది.
చైనా కంపెనీ జియోమీ పండుగ సీజన్ ని క్యాష్ చేసుకుంది. జియోమీ ఉత్పత్తులు భారీగా అమ్ముడుపోయాయి. జస్ట్ 7 రోజుల్లో 53 లక్షల అమ్మకాలు జరిగాయి. ఇందులో ఎక్కువగా
బ్యాంకు అకౌంట్లలో డబ్బులు ఉన్నాయా? అసలే పండగ సీజన్.. ఏటీఎంల్లో వెంటనే డబ్బులు డ్రా చేసుకోండి. ఖర్చులకు డబ్బులు దగ్గర పెట్టుకోండి. లేదంటే పండగ రోజున చేతుల్లో డబ్బులు లేక ఇబ్బంది పడతారు జాగ్రత్త. వచ్చే అక్టోబర్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు ప�
ఇండియన్ ఆటో రంగానికి గుడ్ న్యూస్. దేశంలో పడిపోతున్న ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నట్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లో ఫుల్ జోష్ పెంచాయి. అనారోగ్య ఆర్థిక వ్యవస్థను పెంచడానికి దేశీయ కంపెనీలకు సెస్,సర్ చార్జీలు మొత్తం కలిపి కార్పొరేట్ ట్యాక్స్ ను 25.17శాతానికి తగ్గిస్తూ ఇవాళ ఆమె చేసిన ప్ర�
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్నాయి. పసిడి ధర రూ.39వేలకి చేరువలో ఉంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.38వేల 960గా ఉంది.
భారత్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపస్స్ ఉన్నాయి,పాక్ బెదిరింపులకు భారత్ భయపడదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై ఎలక్షన్ కమిషన్ గురువారం(మే-2,2019) ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. మోడీ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద�
పాకిస్తాన్ బెదిరింపులకు భయపడే వైఖరికి భారత్ స్వస్తి పలికిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…తమ దగ్గర అ
ఢిల్లీ : వ్యక్తి, కుటుంబం, సమూహం, రాజ్యంగా పరిణామం చెందుతూ వచ్చిన మానవ రాజకీయ చరిత్రలో అనేక రకాల రాజ్యవ్యవస్థలు అవతరించి కనుమరుగయ్యాయి. అధికార నిర్వహణలో ఉన్న వ్యక్తుల్లో రానురాను నిరంకుశత్వం, ఆశ్రిత పక్షపాతం, అవినీతి పెరిగిపోతుండటంతో వాటిన�